ప్రేక్షకుల మదిని దోచుకునేలా నటించే బాలీవుడ్ నటీమణులలో కంగనా రనౌత్ ఒకరు. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్గా పలు విమర్శలు తెచ్చుకున్నా.. నటిగా మాత్రం ఆమె రేంజ్ వేరు. ఆమె వల్లే తను వెడ్స్ మను, క్వీన్, మణికర్ణిక వంటి సినిమాలు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కంగనా మూడు సినిమాలను లైన్లో పెట్టింది.కాగా ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మరో తమిళ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. …
Read More »బేబీ మూవీ హీరో హీరోయిన్ల రెమ్యూనేషన్ ఎంతో తెలుసా..?
చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద హిట్ సాధించిన మూవీ బేబి.. ఆనంద్ దేవరకొండ.. వైష్ణవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ వచ్చి వారం దాటినా ఇంకా అదే మత్తులో యూత్ ఊగిపోతున్నారు. అసలు స్టార్ కాస్ట్ లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అంత కన్నా కాదు. కేవలం కంటెంట్ను నమ్ముకుని తీసిన ఈ సినిమా కోట్లు కుమ్మరిస్తుంది. హిట్ నుంచి డబుల్, ట్రిపుల్ బ్లాక్ …
Read More »‘భోళా శంకర్’ నుండి మరో పాట
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ‘మిల్కీ బ్యూటీ’ అనే పాటను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటను సంజన కల్మంజేతో కలిసి మహతి …
Read More »రెచ్చిపోయిన జాన్వీ కపూర్
కైపెక్కిస్తున్న నుష్రత్ అందాలు
మరో 24గంటల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!
మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర,ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వివరించింది.
Read More »మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు
మణిపూర్ అంశంపై ఈరోజు ఉభయ సభలు లోక్ సభ, రాజ్యసభ ల్లో బీఆర్ఎస్ ఎంపీలు పార్టీ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభ లీడర్ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సభ ప్రారంభమైన దగ్గర నుంచి ఎంపీలు ప్లకార్డులు చేతబట్టుకుని పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఉభయ సభలు స్తంభించాయి. ఈరోజు శుక్రవారం కూడా ఎంపీ నామ నాగేశ్వరరావు ఈ అంశంపై చర్చకు మళ్లీ …
Read More »మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి ఆయా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పువ్వాడ అజయ్ కుమార్ గారికి ఫోన్ చేసి పరిస్థితిని వాకోబు చేశారు.వరద ప్రవాహ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, అర్థ రాత్రిళ్లు సైతం పరిస్థితిని సమీక్షించాలని సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు. ఉన్న రక్షణ, సహాయక సౌకర్యాలు వినియోగించి ఎక్కడ కూడా ప్రాణ, నష్టం …
Read More »గోదావరి నదీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భధ్రాచలం వద్ద గోదావరీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సి.ఎస్ శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని …
Read More »డీపీహెచ్ పరిధిలో కొత్తగా 33 పోస్టులను ప్రభుత్వం మంజూరు
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో కొత్తగా 33 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఐదు డీఎంహెచ్వోలతోపాటు డీపీహెచ్ రాష్ట్ర కార్యాలయంలో 28 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరు చేసిన డీఎంహెచ్వోలన్నీ హైదరాబాద్ జిల్లా పరిధిలోనివే. సుమారు కోటి జనాభా ఉన్న హైదరాబాద్లో ఒక్క డీఎంహెచ్వో పోస్టుతో పర్యవేక్షణ కష్టంగా మారిందని, జీహెచ్ఎంసీ తరహాలో ఆరు …
Read More »