మంత్రి కేటీఆర్ అన్ని పదవులకూ సమర్ధుడేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన్ను సీఎం చేయాలనుకుంటే చేస్తారన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేయబోరన్నది తన నమ్మకమని పేర్కొన్నారు. శాసన మండలిలోని తన ఛాంబర్లో సోమవారం సుఖేందర్రెడ్డి మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, అయితే ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బీఏసీ సమావేశంలో చర్చించి, నిర్ణయం …
Read More »తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ కీలక పాత్ర
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. 1991లో ఎంపీగా ఉన్న సమయం నుంచి తనకు ప్రణబ్ ముఖర్జీతో అనుబంధం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. యావత్ తెలంగాణ సమాజం ప్రణబ్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
Read More »నిర్మాతగా కీర్తి సురేష్
మహానటి’తో జాతీయ అవార్డుని దక్కించుకున్న నటి కీర్తి సురేశ్.. డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ ‘రంగ్దే’ మహేశ్ 27వ చిత్రం ‘సర్కారువారి పాట’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ ఓటీటీలో విడుదలైంది. ఇదే బాటలో కీర్తి నటించిన మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు కూడా ఓటీటీలోనే విడుదలవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా త్వరలోనే కీర్తిసురేశ్ నిర్మాతగా …
Read More »అపర భగీరథుడు సీఎం కేసీఆర్
తాగునీటి సమస్యను మిషన్భగీరథతో శాశ్వతంగా పరిష్కరించి సీఎం కేసీఆర్ అపరభగీరథుడిగా నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం సింగరాజుపల్లిలోని మిషన్భగీరథ ఫిల్టర్బెడ్ను సోమవారం ఆయన సందర్శించారు. పరకాల సెగ్మెంట్లోని అన్ని గ్రామాలకు ఢీ ఫ్లోరైడ్ నీరు సరఫరా అవుతున్నదా.. ? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రగిరి చెన్నకేశవస్వామి గుట్టపై ఉన్న ట్యాంకు నుంచి ఆలయం వరకు సీసీ రోడ్డు …
Read More »‘గిఫ్ట్ ఏ స్మైల్’ అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి
ఐటీ, పురపా లక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘స్మైల్ ఏ గిఫ్ట్’లో భాగంగా అందజేసిన నాలుగు అంబులెన్స్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయం(ఆర్అండ్బీ)లో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కరోనా బాధితుల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 14 అంబులెన్స్ వాహనాలను ఎమ్మెల్యేలు, మేయర్ …
Read More »ప్రైవేటుకు దీటుగా ఆన్లైన్ తరగతులు: మంత్రి హరీశ్రావు
ప్రైవేటు పా ఠశాలలకు దీటుగా ప్రభుత్వ బ డుల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. నేటి నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, డీఈవో రవికాంత్రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు మొత్తం 3,100 మందితో సోమవారం మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ విద్యార్థి ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని, ప్రతి …
Read More »కేంద్రం ఆప్షన్లతో రాష్ట్రాలకు నష్టం-మంత్రి హారీష్
జీఎస్టీ పరిహా రం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు రూ.3 లక్షల కోట్లు చెల్లించాల్సిందేనని ఆర్థికమంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఈ మొత్తాన్ని కేంద్రమే రుణం తీసుకోవాలని డిమాండ్చేశారు. పరిహారాన్ని రూ.1.65 లక్షల కోట్లకు పరిమితం చేయడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు. జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం ఇచ్చిన రెండు ఆప్షన్లు రాష్ర్టాలకు నష్టదాయకమేనని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని వివరిస్తూ సీఎం కేసీఆర్ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు …
Read More »తెలంగాణలో కొత్తగా 1873 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 1,873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963కి చేరింది. కాగా గత 24 గంటలుగా 09 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 827మంది మృతి చెందారు.కాగా.. ఇవాళ 1,849మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 92,837మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో …
Read More »టాలీవుడ్ లో డ్రగ్స్ ఎక్కువగా వాడతారు-మాధవీలత సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వాడుతారు.. దీనిపై తెలంగా ఎన్సీబీ అధికారులు, ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి’ అని ఫేస్బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకునేవాడంటూ ఆరోపణలు వచ్చాయి. నటి కంగనా రనౌత్ కూడా బాలీవుడ్లో డ్రగ్స్ కల్చర్ ఉందని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో …
Read More »కరోనాతో సినీ నిర్మాత కన్నుమూత
స్టార్ హీరోల పలు చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించిన శ్రవణ్ రాఘవేంద్రను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘ఎదురీత’ అనే సినిమాను నిర్మించిన నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ కరోనాతో ఆదివారం (ఆగస్ట్ 30) మృతి చెందారు. శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనాతో గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. …
Read More »