ఆధునిక సాంకేతక యుగంలో మానవత్వం ఎక్కడ అని వెతికే రోజులు వస్తున్నాయా ..?.నడి రోడ్డు మీద పడి ఉన్నవారిని అయ్యో పాపం అని కూడా తలవకుండా చూసి చూడనట్లు పోయే క్షణాలు త్వరలోనే వస్తున్నాయా ..?.అంటే అవును అనే అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనను చూస్తే అది అనిపిస్తుంది . విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో శనివారం రఘునాథపల్లి మండలానికి చెందిన కోడూరు గ్రామ …
Read More »తన చిన్ననాటి మిత్రుడి కోసం సీఎం కేసీఆర్ …!
ఆయన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల కలను సాకారం చేసిన ఉద్యమ రథసారధి ..గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించి అప్పజెప్పిన అధికారాన్ని ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం వినియోగిస్తూ దేశాన్నే తెలంగాణ వైపు చూసేలా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి . అంతటి చరిత్ర ..ఇంతటి హోదా ఉన్న ఆయన తను ఢిల్లీకి రాజైన ..తల్లికి కొడుకే …
Read More »ఫలించిన సీఎం కేసీఆర్ కృషి..!
తెలంగాణ జీవప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో ముఖ్యమైన మైలురాయిని దాటింది. తెలంగాణ ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చివేయగల ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ తుది దశ అనుమతి ఇచ్చింది. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడంతో మొదలయిన కాళేశ్వరం అనుమతుల ప్రస్థానం ఇప్పుడు చరమాంకానికి చేరింది. ప్రతిపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కోర్టుల్లో వేసిన, వేయించిన 197 కేసులు, ప్రజాభిప్రాయ సేకరణలో చేసిన అల్లర్లు.. …
Read More »ఇవాంకా గురించి ఈ సీక్రెట్ ఇన్ఫో మీకు తెలుసా?
ఇవాంకా ట్రంప్. కొన్ని నెలల కిందటి వరకు హైదరాబాదీలలో కొందరికే తెలిసిన పేరు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూతురుగా అమె పరిచితురాలు. ఈ నెలాఖరున హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఇంట్రప్రెన్యూర్ షిప్ సదస్సుకు ఇవాంకా వస్తున్న నేపథ్యంలో ఆమె పేరు మీడియాలో మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇవాంకా గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. ఇవాంకా కేవలం ట్రంప్ కూతురే కాదు…అమెరికా అధ్యక్షుడి అడ్వైజర్ కూడా. 1970వ దశకంలో …
Read More »`డబుల్’ ఇండ్ల నాణ్యత అద్భుతం-యూపీ, పుదుచ్చేరి, ముంబై ఐఏఎస్లు
దేశంలోనే మొదటిసారిగా నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ న్యూబోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాన్ని శుక్రవారం మూడు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. పేదల కోసం పూర్తి ఉచితంగా, సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన ఇండ్లని నిర్మించి అందజేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును వారు అభినందించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన ఫ్రొఫెసర్ రాఘవేంద్ర నేతృత్వంలో ఉత్తరప్రదేశ్కు …
Read More »హైదరాబాద్లో మోడీ..మినట్ టు మినట్ షెడ్యూల్ ..
కొద్దిరోజులుగా అస్పష్టత, అనుమానలు, ఆశల మధ్య కొనసాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన విషయంలో ఉత్కంఠకు తెరపడింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ అధికారిక విడుదలైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. మద్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్లో మియాపూర్ చేరుకుంటారు. మ. 2.15 గంటలకు మియాపూర్ వద్ద మెట్రో రైల్ పైలాన్ను మోడీ ఆవిష్కరిస్తారు. మ. …
Read More »మంత్రి కేటీఆర్ మానసపుత్రికకు అసియా అవార్డ్…
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ మానస పుత్రిక అయిన టాస్క్కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు, మెరుగైన ఉద్యోగాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఆండ్ నాలెడ్జ్కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రఖ్యాత ఏసియా ఐఎన్సీ 500 సంస్థ యూత్ ట్రాన్ఫర్మేషన్ కేటగిరీలో ఎక్సలెన్సీ అవార్డు అందించింది. టీహబ్లో శుక్రవారం ప్రత్యేకంగా …
Read More »భావోద్వేగానికి లోనైన దేవర్ కద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి …
తెలంగాణ రాష్ట్రంలో దేవర కద్ర నియోజక వర్గంలో పేదల సొంతింటి కల తీరింది. లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకునే తాహతు లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇంతకాలం జీవనం సాగించిన పేదల బతుకులు మారాయి. తెలంగాణ సర్కారు పుణ్యమాని పేదల కల నెరవేరింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దత్తత గ్రామం నిజలాపూర్ లో పండగ వాతావరణం కనిపించింది. శుభ గడియలో డబుల్ …
Read More »27వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్కు ఇవాంకా…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వచ్చే షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న అర్ధరాత్రి 1.45 గంటలకు 180 మంది అమెరికా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని సమాచారం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్కు వెళ్లనున్న ఇవాంకా అక్కడే బస చేస్తారు. ఇవాంక బస కోసం వెస్టిన్ …
Read More »పాతబస్తీ ఎమ్మెల్యే ఇంట్లో….మహిళలు..!
బాలీవుడ్ మూవీ పద్మావతి వివాదం రోజు రోజుకు ముదురుతుంది. కొద్దికాలం క్రితం వరకు ఈ తరహా నిరసనలు రాజస్థాన్లో మాత్రమే ఉండగా..ప్రస్తుతం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా పక్క ప్రాంతాలలోను వివాదాలకు ఆధ్యంగా మారుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి బీజేపీ ఎంపీ చింతామణి మాలవ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. సినిమా కుటుంబాల్లో ఉండే ఆడవాళ్లు రోజుకో భర్తను మారుస్తారని, అలాంటి వాళ్లకు తన …
Read More »