దళిత జాతి సముద్ధరణలో భాగంగా, దళిత బంధు పథకం అమలుతో పాటు, దళిత వాడలల్లో మిగిలివున్న, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వారం పదిరోజుల్లో హుజూరాబాద్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి , అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కారం చేయాలని కలెక్టర్ కర్ణన్ కు ఆదేశమిచ్చారు. హుజూరాబాద్ నియోజక …
Read More »యునెస్కో గుర్తింపుపై మంత్రి పువ్వాడ హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ …
Read More »ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. మహంకాళి బోనాల ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై అమ్మవారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి బోనం సమర్పించారు.
Read More »సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం పట్ల రాష్ట్ర వ్యాస్తంగా సర్వత్రా హర్షం వ్యక్త మవుతున్నది. పార్టీలకు అతీతంగా దళితులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకుంటున్నారు. దళితుల కష్టాలను తొలగించేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కృతజ్ఞతాభావంతో సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జిల్లాలోని ఇచ్చోడ మండలం ముక్తా కేలో దళితులు, స్థానిక నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
Read More »దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా దళిత బంధు – సీఎం కేసీఆర్
దేశానికి, ప్రపంచానికి సందేశం ఇచ్చే పథకం దళిత బంధు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుందని తెలిపారు. దళిత బంధు పథకాన్ని బాధ్యతతో విజయవంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ భర్త రామస్వామికి సీఎం శనివారం ఫోన్ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హుజూరాబాద్ పరిధిలోని ఎస్సీలందరూ ఈ నెల 26న …
Read More »మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి-మంత్రి ఎర్రబెల్లి
ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని, మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.శనివారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహిస్తున్న ముక్కోటి వృక్షార్చనలో భాగంగా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామాలు, పట్టణాలు …
Read More »కరోనా టీకాల వినియోగంలో తెలంగాణ మేటి
ఎంతో విలువైన కరోనా టీకాల వినియోగంలో తెలంగాణ మేటిగా నిలిచింది. గత రెండు నెలల్లో వ్యాక్సిన్ వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు 2 లక్షల డోసులను అదనంగా సర్దుబాటు చేసుకున్నది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీకాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు వివరాలను సమర్పించింది. మార్చి 1 నుంచి జూలై 13 వరకు దేశంలోనే అతి తక్కువ టీకాలు వృథా చేసిన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలువడంతోపాటు సరైన …
Read More »తెలంగాణలో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలు మరింత బలోపేతం
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ వివిధశాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు, దవాఖానల్లో అన్ని పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చడం, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, చిన్నపిల్లల వార్డుల్లో ఆక్సిజన్, …
Read More »TRS యువనేత నల్ల మనోహర్ రెడ్డి ఔదార్యం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి ఇటీవల భారీ వర్షానికి ఇల్లు కూలి నిరాశ్రయులైన జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన మావురం మొగిలి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారి ఆర్థిక …
Read More »NRI TRS Kuwait ఆధ్వర్యంలో మంత్రి KTR జన్మదిన వేడుకలు.
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సంబరాలు తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి “ముక్కోటి వృక్షార్చన” లో భాగంగా కువైట్ లో కూడా తెరాస కువైట్ సభ్యులు కోవిద్ నిబంధనలు పాటిస్తూ కేక్ కట్ చేసి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియచేసి మంత్రి కేటీఆర్ కి …
Read More »