మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. మెగాపవర్స్టార్ రామ్ చరణ్ `సిద్ధ` పాత్రలో కనిపించబోతున్నాడు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. దీంతో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఈ పాత్ర కోసం సంప్రదించినట్టు …
Read More »కరోనా వ్యాక్సిన్ పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. శుక్రవారం వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నందుకు గర్వంగా భావిస్తున్నానని, ఫ్రంట్ లైన్ వర్కర్లంతా ముందుకు వచ్చి సురక్షితమైన వ్యాక్సిన్ తీసుకోవాలని ఉపాసన సూచించారు. మహమ్మారిపై ఒక జాతిగా మనమంతా ఐక్యంగా పోరాటం చేయాలన్నారు.
Read More »నక్క తోక తొక్కిన ప్రగ్యా
యువహీరో వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కే ‘అంతిమ్’లో సల్మాన్ కు జోడీగా ప్రగ్యా నటించనుందని సమాచారం. కాగా ప్రస్తుతం బోయపాటి-బాలకృష్ణ మూవీలో ఈమె నటిస్తోంది
Read More »దుమ్ము లేపుతున్న ‘ఆచార్య’ టీజర్
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్ర టీజర్ను శుక్రవారం (జనవరి 29) సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు చిత్రయూనిట్ విడుదల చేసింది.
Read More »నక్క తోక తొక్కిన హాట్ యాంకర్
బుల్లితెరపై ఒకపక్క యాంకరింగ్ తో మరో పక్క తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆలరిస్తున్న హాట్ బ్యూటీ అనసూయ మరో స్పేషల్ ఐటెం సాంగ్ లో నటించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ప్రత్యేక గీతంలో నర్తించేందుకు ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పిందట. ప్రముఖ నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్న `చావు కబురు చల్లగా` సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తోందట.కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ కౌశిక్ రూపొందిస్తున్న `చావు కబురు …
Read More »సీపీని కలిసిన ప్రభాస్ .. ఎందుకంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో… బాహుబలితో విశ్వఖ్యాతి చెందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సలార్ చిత్రం రామగిరి మండలం ఓసీపీ-2లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రామగుండంకు వచ్చిన ఆయన సీపీని కలిశారు. ప్రభాస్ సీపీ కార్యాలయానికి రావడంతో ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సలార్ చిత్రంలో భాగంగా బొగ్గు గని ప్రాంతంలో …
Read More »లంగావోణిలో ఇరగదీసిన సాయిపల్లవి
ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది కోలీవుడ్ భామ సాయిపల్లవి. అందం, అభినయం, డ్యాన్స్..ఇలా ప్రతీ విషయంలోనూ అద్భుతమైన టాలెంట్ ఈ బ్యూటీ సొంతం. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది. ఇదిలాఉంటే వేణు అండ్ టీం సాయిపల్లవి లుక్ ఒకటి విడుదల చేయగా అది నెట్టింట్లో వైరల్ అవుతోంది. రెండు జడలు వేసుకుని లంగావోణీలో ఉన్న సాయిపల్లవి సైకిల్ తొక్కుతున్న స్టిల్ అందరి …
Read More »దానికి కూడా సిద్ధమంటున్న లావణ్య త్రిపాఠి
అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఉత్తరాది భామ లావణ్యత్రిపాఠి. ఈ చిత్రం తర్వాత పలు ప్రాజెక్టుల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా సందీప్కిషన్ తో కలిసి ఏ1 ఎక్స్ ప్రెస్ లో తళుక్కున మెరిసింది. లావణ్య ఈ సారి యాక్టింగ్ లో తన హద్దులు చెరిపేసుకుని లిప్ టాక్ సన్నివేశాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..? అంటూ ఏ1 ఎక్స్ …
Read More »హద్దులు దాటిన బుట్ట బొమ్మ
స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది పూజాహెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ చిత్రంతోపాటు అఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కలిసి నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాలో కీ రోల్ కోసం మేకర్స్ ఈ భామను సంప్రదించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. రాంచరణ్ గెస్ట్ రోల్ చేస్తుండగా..పూజాహెగ్డే చెర్రీకి జోడీగా నటిస్తున్నట్టు టాక్. …
Read More »రైతులకు మద్ధతు ఇచ్చేవారు ఉగ్రవాదులే
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులేనని వ్యాఖ్యానించింది. ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తతలపై స్పందించిన కంగనా రనౌత్. ఈ ఆందోళనలతో మనం ప్రపంచం ముందు నవ్వులపాలవుతున్నాం. దేశమంటే గౌరవం లేకుండా పోయింది. రైతులుగా పిలవబడుతున్న వారికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులతో సమానం. వారిని జైల్లో వేయాలి’ అని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read More »