Home / Tag Archives: trs (page 184)

Tag Archives: trs

ఎమ్మెల్సీ ఎన్నికలకు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధులు వీరే..!

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గాను కేసీఆర్‌ వీరి పేర్లను ప్రకటించారు.పార్టీ సీనియర్‌ నేత హోంమంత్రి మహముద్‌ అలీ, ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమలను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్‌ ఖరారు …

Read More »

ప్రారంభమైన తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు..అమరులైన జవాన్లకు సభ ఘన నివాళి

శుక్రవారం తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.సభ ప్రారంభం కాగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుల్వామా ఉగ్రదాడిలో అమర వీరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.అంతే కాకుండా ఉగ్రదాడిలో మరణించిన 40మంది జవాన్ల కుటుంబాలకు మన ప్రభుత్వం ద్వార రూ.25 లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు.జవాన్లకు నివాళి అనంతరం కీసీఅర్ …

Read More »

టీ క్యాబినెట్ మంత్రులు వీరేనా?

మంగళవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో అనేక పేర్లపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి ఎనిమిది లేక తొమ్మిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. పాత, కొత్త నాయకుల మిశ్రమంగా మంత్రివర్గం ఉంటుందని చెప్తున్నారు. కొందరిని ఇప్పుడు తీసుకుని, పార్లమెంటు ఎన్నికల తర్వాత మరికొందరికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గాన్ని కూర్పు చేస్తారని భావిస్తున్నారు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జిల్లాల వారిగా ఆదిలాబాద్ …

Read More »

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ముహుర్తం…గ‌వ‌ర్న‌ర్‌తో కేసీఆర్ భేటీ

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణకు ముహుర్తం ఖరారు అయింది.మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 19న ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు.ఈరోజు సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ ను కలిసి మంత్రివర్గంపై చర్చించారు.మంత్రివర్గ విస్తరణలో 10మందికి మంత్రులుగా ఛాన్స్‌ దక్కనున్నట్లు సమాచారం.అలాగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది.19వ తేది మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో ఉదయం 11.30కు మంత్రివర్గ విస్తరణం జరగనుంది.

Read More »

సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు,నాయకులకు,కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా…

ఈ నెల 17న టీఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ క‌ల్వ‌కుంట్ల తార‌కరామారావు కీలకమైన పిలుపునిచ్చారు. గులాబీ దళపతి జన్మదినం సందర్భంగా పత్రికా ప్రకటనలు,ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు.దీనికి బదులుగా ఒక మొక్కని నాటి శుభాకాంక్షలు తెలపాలని ఆయన కోరారు.ఆకుపచ్చని తెలంగాణ సాధనకు గులాబీ దళపతి చేస్తున్న కృషికి …

Read More »

ఆకర్షణీయంగా అందంగా ముస్తాబైన రంగంపేట్ ప్రభుత్వ పాఠశాల..!!

రంగు రంగుల బొమ్మలతో తరగతి గదులు, కాకతీయ కళాతోరణం, బతుకమ్మ రూపాన్ని తెలియజేశేలా ఉన్న ఈ పాఠశాలను చూసి ఏ కార్పోరేట్ స్కూలో అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోని వీర్నపల్లి మండలం రంగంపేట్ ప్రభుత్వ పాఠశాలని సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ ) నిధులతో ఇలా ఆకర్షణీయంగా తయారుచేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను …

Read More »

తెలంగాణ‌కు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌..ప్ర‌శంసించిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ర్టానికి ప్ర‌ముఖ కంపెనీల రాక కొన‌సాగుతోంది. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌, ఒప్పో ఆర్‌ఆండ్‌డీ ఇండియా హెడ్ తస్లీమ్ ఆరిఫ్ ఈ ఒప్పంద ప‌త్రాలు మార్చుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు స్టార్టప్‌లకు సహాయం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఒప్పో ఓ ప్రకటనలో వివరించింది. స్టార్టప్‌లు, …

Read More »

ఎంపీ కవితకు టీఆర్ఎస్ ఎన్నారై సెల్ సౌత్ ఆఫ్రికా అభినందనలు

గులాబీ దళపతి..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ణ్ సంసద్ సర్వేలో ఉత్తమ ఎంపీగా కవిత ఎంపిక చేసిన సంగతి తెలసిందే. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరుగనున్న కార్యక్రమంలో ఎంపీ కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఉత్తమ …

Read More »

జీవితంపై ఆశ వ‌దులుకున్న 17 మందికి ఎంపీ క‌విత‌….

దేశం కాని దేశం..ఏజెంట్ చేతిలో మోసం…స్వ‌గ్రామానికి చేరేందుకు ఆశ‌లు లేవు…తిన‌డానికి తిండిలేదు…ఉండ‌టానికి స్థ‌లం లేదు…ఇది ఇరాక్‌లో చిక్కుకుపోయిన 17 మంది బాధితుల స్థితి. జీవితంపై ఆశ‌లు వ‌దులుకున్న స‌మ‌యంలో వారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు త‌మ వ్య‌థ‌ను పేర్కొంటూ కాపాడాల‌ని విన్న‌వించారు. దీంతో ఎంపీ క‌విత రంగంలోకి దిగి…భారత ప్రభుత్వ ఉన్నతాధికారుల సహాయ సహకారాలు పొందడంతోపాటు ఇరాక్‌లో ఇక్కట్ల నుంచి విముక్తి చేసే వరకు …

Read More »

బాబు కుల‌పిచ్చి..బ‌య‌ట‌పెట్టిన వైసీపీ ఎంపీ

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వార్థ‌పూరిత రాజ‌కీయాల‌ను, అవినీతి విధానాల‌ను…అదే స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గొప్ప మ‌న‌సును వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు విశ్లేషిస్తున్నారు. ఒకే అంశంలో ఈ ఇద్ద‌రు నేత‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది పోల్చి చూసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి ఇదే త‌ర‌హా ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేశారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రాజెక్టుల ప‌నితీరును…అవార్డుల విధానాల‌ను విజ‌య‌సాయిరెడ్డి వ‌రుస ట్వీట్ల‌లో వివ‌రించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat