Home / Tag Archives: Twitter (page 23)

Tag Archives: Twitter

యజమాని ఆర్డర్.. ప్యాకేజీ స్టార్ బరిలోకి..ఇదే స్టొరీ !

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలను నమ్మించి మోసం చేసి చివరికి గెలిచారు. అది కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ సపోర్ట్ తో గెలిచారు. గెలిచేంత వరకు మోదీతో కలిసి ఉన్న బాబు ఒక్కసారిగా ప్లేట్ తిప్పెసారు. తాను అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకి చేసింది ఏమీ లేదు. కాని అధికారం మొత్తం వారి కుటుంబానికి , దగ్గరవాళ్ళకే ఉపయోగపడింది. దాంతో విసిగిపోయిన …

Read More »

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు గత 20 రోజులుగా రోజుకో డ్రామా ఆడుతూ..అమరావతి రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. మూడు రాజధానులు ఏర్పాటు అయితే ఇక మీకు బతుకే లేదన్నట్లుగా అమరావతి రైతులను రెచ్చగొడుతున్నాడు. అసలు మూడు పంటలు పండే సారవంతమైన భూములను తన స్వార్థం కోసం బతిమాలి, భయపెట్టి, బలవంతంగా రైతుల దగ్గర లాక్కుని చంద్రబాబు..ఇప్పుడు తనను నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోతుందని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మీ జీవితాలు …

Read More »

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో రగిలిన కార్చిచ్చు హృదయవిదారకంగా ఉందని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఆ బాధను వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదని అన్నారు. లక్షలాది వన్యప్రాణులకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. అగ్నికీలలు త్వరగా చల్లారాలి. ఆస్ట్రేలియాకు మంచి జరగాలి అని ప్రార్థించాలంటూ బుధవారం ట్విట్టర్లో సంతోష్ కుమార్ …

Read More »

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి స్వీకారం చుట్టి హారిత విప్లవానికి నాందిపలికిన సంగతి విదితమే. తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన అధికారక ట్విట్టర్ ఖాతా నుండి మరో పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా నాటిన విత్తనం మొలకెత్తడంలో ఎన్నో సవాళ్లు.. అది మొక్కగా ప్రాణం పోసుకోవడంలో మరెన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటే …

Read More »

బాబుకి భజన చేసుకోండి కాని అవగాహన లేకుండా మాట్లాడొద్దు..!

ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని గగ్గోలు పెడుతున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ నినదిస్తూ..రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పాల్గొంటూ రాజధాని వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మూడు రాజధానులు వద్దని …

Read More »

తన రక్షణ కోసం ప్రజలను రెచ్చగొట్టే చంద్రబాబు విక్రమార్కుడు..? భేతాళుడా..?

2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోసం ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం తెలిసిందే. గెలిచిన తరువాత మొత్తం అందరికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అప్పుడే ప్రజలకు అసలు విషయం తెలిసింది. అదేమిటంటే చంద్రబాబు రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తారని. కాని ఇది చాలా లేట్ గా తెలియడంతో ఐదేళ్ళు అతనిని భరించక తప్పలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గాను కనీస పనులు ఏమైనా చేస్తారా అంటే అదీ …

Read More »

ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చురకలు అంటించిన వేణుంబాక..!

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇక ఈ ఇన్ సైడర్ విషయంలో ట్విట్టర్ వేదికగా …

Read More »

ఒక ఆడది తనకన్నా సక్సెస్ ఫుల్ అయితే మగాడు భరించగలడా..?

ప్రతీ మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉందని అంటారు. అది నిజమే అనడంలో సందేహమే లేదు అదే మరి ఒక ఆడది తనకన్నా సక్సెస్ ఫుల్ అయితే మగాడు భరించగలడా..? అనేది వర్మ స్కూల్ నుంచి వస్తున్న బ్యూటిఫుల్ సినిమా యొక్క సారంశం అని ట్విట్టర్ వేదికగా వర్మ చెప్పాడు.  ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో …

Read More »

వీరిద్దరిలో ప్రవహించేది నారక్తం..పవన్ రక్తం కాదు..రేణుదేశాయ్ సంచలన పోస్ట్

పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక తన ఇద్దరి పిల్లలతో కలిసి జీవిస్తున్నారు రేణుదేశాయ్. ఒంటరిగా పిల్లల్ని పెంచుతూ.. వాళ్లు చేసే అల్లరిని, వారి సరదా సంగతుల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు రేణూ దేశాయ్. బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరగానే ఉన్న రేణూ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పూణేలో ఉంటున్నారు. తాజాగా కొడుకు అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని …

Read More »

రాహుల్ కు పీకే దిమ్మతిరిగే రిప్లై

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు,ఎంపీ రాహుల్ గాంధీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఒకవైపు కృతజ్ఞతలు చెబుతూనే మరోవైపు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్సీ)లకు వ్యతిరేకంగా జరుతున్న ‘ప్రజాందోళన’కు రాహుల్ మద్దతుగా నిలవడంపై పీకే హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది మాత్రమే సరిపోదనీ.. కాంగ్రెస్ పాలిత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat