Home / Tag Archives: VISAKHAPATNAM

Tag Archives: VISAKHAPATNAM

కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది: సీఎం జగన్‌

కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు, పార్టీలకు అతీతమైనదని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్‌ మైదానంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘దేశ ప్రగతి రథ సారథి ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. …

Read More »

ప్రియుడితో మళ్లీ వైజాగ్‌ వచ్చిన సాయిప్రియ

వైజాగ్‌ బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ, లవర్‌ రవితో మళ్లీ సిటీకి తిరిగొచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తాము పెళ్లి చేసుకున్నామని.. కలిసే ఉంటామని చెప్పారు. ఎలాంటి హని జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇరువైపుల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ బిడ్డలు చేసిన పనికి పరువు పోయిందని.. తలదించుకోవాల్సి వచ్చిందని, తాము వారిని ఇళ్లకు తీసుకువెళ్లబోమని వారు స్పష్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. …

Read More »

పెళ్లి రోజే భర్తను వదిలేసి ప్రియుడితో జంప్‌!

విశాఖపట్నంలో అదృశ్యమైందని భావించిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్‌ కేసులో సూపర్‌ ట్విస్ట్‌. రెండో పెళ్లిరోజు సందర్భంగా భర్త శ్రీనివాసరావుతో ఆర్కే బీచ్‌కు వెళ్లిన సాయి ప్రియ.. తన భర్త ఫోన్‌లో బిజీగా ఉండగా ప్రియుడితో చెక్కేసింది. నెల్లూరుకు చెందిన రవి అనే యువకుడితో అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. రెండు రోజుల క్రితం సాయి ప్రియ ఆచూకీ తెలియకపోవడంతో భర్త వైజాగ్‌ త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి …

Read More »

పెళ్లిపీటలపై కళ్లు తిరిగిపడిపోయి.. ఆపై చనిపోయిన వధువు

ఓ పెళ్లి వేడుకలో పీటలపైనే పెళ్లికుమార్తె కళ్లు తిరిగిపడిపోయి ఆపై మృతిచెందిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివాజీ అనే యువకుడికి సృజన అనే యువతితో బుధవారం మధురవాడలో పెళ్లికి నిర్ణయించారు. పెళ్లి పీటలపై సరిగ్గా జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో సృజన ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం సృజన చనిపోయింది. …

Read More »

క్విట్‌ ఏపీ.. క్విట్‌ మంగళగిరి అని వాళ్లిద్దరినీ పంపించేశారు: వైవీ సుబ్బారెడ్డి

కరోనా సమయంలోనూ సీఎం జగన్‌ ప్రజలపై ఆర్థికభారం పడకుండా కాపాడారని టీటీడీ ఛైర్మన్‌, ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జగన్‌ పాలన చూసి మూడేళ్లుగా నిద్రపోయిన చంద్రబాబు, లోకేశ్‌ ఇప్పుడు బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడారు. ఏపీకి సీఎంగా జగన్‌ ఉన్నారంటే అది వైసీపీ కార్యకర్తల సహకారమేనని చెప్పారు. 2014- 2019 వరకు చంద్రబాబు …

Read More »

సూసైడ్‌ చేసుకుందామని ట్రైన్‌ పట్టాలపై పడుకున్నాడు.. కానీ..!

ఆ యువకుడు జీవితంపై విరక్తి చెందాడు. ఆత్మహత్య చేసుకుందామని రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. రైలు వచ్చే సమయంలో ట్రాక్‌పై పడుకున్నాడు. కానీ చనిపోయేందుకు ధైర్యం సరిపోలేదు. కానీ ఈలోపే రైలు వచ్చేయడంతో పట్టాల మధ్యే పడుకుండిపోయాడు. ఈ ఘటన వైజాగ్‌ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే శుక్రవారం మధ్యాహ్నం వైజాగ్‌ రైల్వేస్టేషన్‌లోని నాలుగో ప్లాట్‌ఫామ్‌పైకి ఓ యువకుడు సడన్‌గా వచ్చాడు. ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై పడుకున్నాడు. అయితే సూసైడ్‌ చేసుకునేందుకు ధైర్యం …

Read More »

మా విధానం మూడు రాజధానులే: అసెంబ్లీలో జగన్‌

ఏ ప్రభుత్వ విధానాలైనా నచ్చకపోతే ప్రజలే వారిని ఇంటికి పంపిచేస్తారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలన నచ్చపోవడంతోనే 175 స్థానాల్లో  ఎన్నికలు జరిగితే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని చెప్పారు. ప్రభుత్వ పనితీరుని చూసి ప్రజలే తీర్పు ఇస్తారని.. ప్రజాస్వామ్యం గొప్పతనం ఇదేనని చెప్పారు. శాసనసభలో వికేంద్రీకరణపై అంశంపై జరిగిన చర్చలో సీఎం జగన్‌ మాట్లాడారు. అసాధ్యమైన టైం లైన్స్‌తో నెలరోజుల్లో రూ.లక్ష …

Read More »

విశాఖ శ్రీ శారదాపీఠంలో రుద్రాక్ష మొక్కలను నాటిన శ్రీ స్వాత్మానందేంద్ర..!

హర హైతో భరా హై నినాదంతో గ్రీన్ ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ ని సృష్టించింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ చొరవతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను ఈ గ్రీన్‌ ఛాలెంజ్ ఆకర్షిస్తోంది. తాజాగా గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామివారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు మొక్కలు నాటారు. తమ గురువర్యులు మహాస్వామి …

Read More »

ఆ జిల్లాలో టీడీపీ ఔట్…2వేల మంది వైసీపీ గూటికి !

విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం నియోజకవర్గంలోని పద్మనాభం మండలంలో దాదాపుగా తొమ్మిది పంచాయతీలకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వీరంతా వైసీపీ గూటికి చేరునున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకొని పోవటం, జిల్లాలో పెద్దవ్యక్తులు పార్టీని పట్టించుకోకుండా ఉండటం, గత నాలుగేళ్లలో టీడీపీ ని నమ్ముకున్నవారికి ఏం చేయకపోవడం వంటి కారణలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

గంటా గుండెల్లో రైళ్ళు..జగన్ అస్సలు వదలడు !

యావత్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన విశాఖ భూరికార్డుల ట్యాంపరింగ్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) 6 నెలలు విచారించింది. లక్షల ఎకరాల భూరికార్డులు ట్యాంపరింగ్‌, గల్లంతైన విషయంపై సిట్‌ చేపట్టిన దర్యాప్తు కేబినెట్‌ చేతిలో పడేసరికి అందులోని కీలక నిందితులు చీకట్లోనే ఉండిపోయారనేది బహిరంగ వాస్తవం.. ఇవే అనుమానాలు విశాఖ ప్రాంత ప్రజలు నివృత్తి చేస్తున్నారు. సిట్‌ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా వినియోగించాలని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat