KANNABABBU: తెదేపాకు జనాల నుంచి స్పందన కరవైందని మంత్రి కురసాన కన్నబాబు అన్నారు. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్రకు పట్టుమని 10 మంది కూడా రాలేదని అన్నారు. అది చూసి చంద్రబాబుకు పరిస్థితి ఏంటో అర్థమైపోయిందని విమర్శించారు. మాట్లాడితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు…ఇన్నేళ తన రాజకీయ ప్రస్థానంలో రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. ఎలాంట అజెండా లేకుండా లోకేశ్ పాదయాత్ర సాగుతోందని …
Read More »MINITER AMBATI: పోలవరాన్ని చంద్రబాబే నాశనం చేశారు: అంబటి
MINITER AMBATI: తెదేపా హయాంలోనే పోలవరాన్ని సర్వ నాశనం చేశారని జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి అంబటి రాంబాబు పోలవరంలో పర్యటించారు. మంత్రితో పాటు ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, పాల్గొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ధనలక్ష్మి కూడా ఉన్నారు. దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కావడంతో హిల్ వ్యూ నుంచి ప్రాజెక్టును మంత్రితో కలిసి పరిశీలించారు. అంతేకాకుండా …
Read More »Byreddy: వచ్చే ఎన్నికల్లో తెదేపా కచ్చితంగా ఓడిపోతుంది: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి
Byreddy: వచ్చే ఎన్నికల్లో తెదేపా కచ్చితంగా ఓడిపోతుందని వైకాపా నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కనీసం 3 సీట్లు కూడా దక్కవని మండిపడ్డారు. మంగళగిరిలో గెలవలేని లోకేశ్….పార్టీన అధికారంలోకి తీసుకొస్తాననడం విడ్డూరంగా ఉందని అన్నారు. లోకేశ్ ఒక ఫెయిలైన రాజకీయ వేత్త అని వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి వైఎస్ జగన్, అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు, లోకేశ్ చంద్రబాబు, లోకేశ్ సీఎం …
Read More »RACHAMALLU: సీబీఐని కలిసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
RACHAMALLU: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీబీఐ మెట్లెక్కారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. తెదేపా నేతలు, నారా లోకేశ్ తనపై ఆరోపణలు చేశారని తెలిపారు. సీబీఐ విచారణకు సిద్ధమా అని నారా లోకేశ్ సవాల్ విసిరారని అందుకే సీబీఐ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఓ మహిళా నేతతో దిగిన ఫోటో వైరల్ కావడంతో తెదేపా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో ముందుగా ఎస్పీని …
Read More »KOTAM REDDI: అవమానం జరిగిన చోట ఉండకూడదనే అధికారం వదులుకున్నా: కోటంరెడ్డి
KOTAM REDDI: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికీ అధికార, ప్రతిపక్షాలు విమర్శల అస్త్రాలు సంధిస్తునే ఉన్నారు. ఈ వాడీ వేడీ రాజకీయాల్లో కోటంరెడ్డి కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికీ నమ్మకద్రోహం చేయలేదని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. అవమానం జరిగిన చోట ఉండకూడదనే అధికారం వదులుకునేందుకు సిద్ధమయ్యానని వ్యాఖ్యానించారు. మరో 10 నెలలకు పైగా అధికారంలో ఉండే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే పరిణమాలు ఎలా …
Read More »KAKANI: ఎమ్మెల్యే కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ఫైర్
KAKANI: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మరో వైకాపా నేత దుయ్యబట్టారు. పార్టీ మారాలనే ఆలోచన ఉన్నప్పుడు మారాలి గానీ…..ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించకూడదని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి….చంద్రబాబు మాయలో పడ్డారని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల వేళ నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో ఎంత పోటీ ఉన్నా…..సీఎం జగన్ గెలిపించారని తెలిపారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే కోర్టుకు వెళ్లాలిగానీ…..ఇప్పటివరకూ ఎందుకు వెళ్లలేదని …
Read More »YCP: ఆనం రామనారాయణరెడ్డికి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సవాల్
YCP: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైకాపా నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే వెంకటగిరిలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆనంను సొంత తమ్ముడే తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆనం చెప్పారని అన్నారు. అప్పటినుంచి జరిగితే అప్పుడే చెప్పాలి గానీ ఇప్పుడెందుకు గావుకేకలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటినుంచే లోలోపల కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ …
Read More »PERNI NANI: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆగ్రహం
PERNI NANI: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి……వైకాపాపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే పేర్నినాని మండిపడ్డారు. ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే ట్యాపింగ్ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని పేర్నినాని ధ్వజమెత్తారు. అసలు జరిగిన విషయం ఏమిటంటే….కోటంరెడ్డి ఫోన్ టాపింగ్ కాదు జస్ట్ ఫోన్ కాల్ రికార్డింగ్ జరిగిందని పేర్ని నాని అన్నారు. ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు. రికార్డింగ్ కు ట్యాపింగ్ …
Read More »SAJJALA: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై సజ్జల సీరియస్
SAJJALA: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సర్పంచుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెదేపాలోకి చేరుకున్నాక……తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి తన నిర్ణయాలు తాను తీసుకున్నాక….ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటామని ప్రశ్నించారు. కోటంరెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెబుతున్నారు. అయినా ఆయన ఫోన్ ట్యాపింగ్ …
Read More »గేర్ మారుస్తున్నాం.. సిద్ధంగా ఉండండి: జగన్
మనమంతా ఒకటే కుటుంబమని.. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ నిర్దేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. యుద్ధం చంద్రబాబుతో కాదని.. ఎల్లో మీడియాతో అని సీఎం పునరుద్ఘాటించారు. ఎల్లో మీడియా తీరును …
Read More »