టీడీపీ హయాంలో తాత్కాలిక భవన నిర్మాణాల పేరుతో బోగస్ కాంట్రాక్టుల నుంచి ప్రజల సొమ్మును దారి మళ్లించి ప్రతిగా షాపూర్జీ పల్లోంజీ గ్రూపు నుంచి వందలాది కోట్లు తన చేతికి మట్టి అంటకుండా..బినామీల ద్వారా కొట్టేసిన చంద్రబాబు ఇప్పుడు ఐటీ శాఖ సోదాల్లో అడ్డంగా దొరికిపోయాడు..రూ. 118 కోట్ల బ్లాక్ మనీకి వివరణ ఇవ్వాలంటూ కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ చంద్రబాబుకు 46 పేజీల నోటీసులు ఇచ్చింది..అయితే చంద్రబాబు మాత్రం …
Read More »చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..!
దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా గోలపెట్టినట్లుగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు…తాను ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకు కట్టబెట్టి ప్రతిగా చట్టాలకు, కోర్టులకు కూడా దొరకకుండా తెలివిగా దొంగదారిలో…కోడ్ భాషలో 188 కోట్లు కమీషన్ల కింద కొట్టేసినట్లుగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది..దీంతో చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది..నోటీసులు ఇచ్చింది ఐటీ శాఖ అయితే..వైసీపీ ప్రభుత్వం …
Read More »పవన్ కల్యాణ్ని ఇందుకే చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అనేది..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ని బాబుగారి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటే జనసేన శ్రేణులు అంతెత్తున లేస్తారు..కానీ ఆ విమర్శల్లో నిజం ఉందని వారికి కూడా తెలుసు..పవన్ అడుగులన్నీ చంద్రబాబు చెప్పినట్లే ఉంటాయని ఎవరూ చెప్పక్కర్లేదు..గత 9 ఏళ్లుగా ఆయన రాజకీయ పయనం చూస్తే చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతోంది. పార్టీ పెట్టిన రోజే కాంగ్రెసోళ్ల పంచెలూడకొడతానని రంకెలు వేసిన పవన్ కల్యాణ్…చంద్రబాబు పేరు ఎత్తగానే ఆయనంటే గౌరవం ఉంది అంటూ…చిరునవ్వులు …
Read More »పవన్ కల్యాణ్ కు భారీ షాక్….వైసీపీలో చేరిన జనసేన అభ్యర్థి..!
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది…అధికార వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాతో ఉండగా…ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం పట్టణ ప్రాంతాల్లో ఉన్న కాస్త ప్రభుత్వ వ్యతిరేకతను పచ్చ మీడియా సహకారంతో మరింత పెంచి ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ పార్టీని మూసివేయాల్సి వస్తుందని..లేకుంటే పార్టీ జూ. ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లిపోతుందని చంద్రబాబు భయం..అందుకే తాను 70 ఏళ్ల …
Read More »చంద్రబాబుకు షాక్..వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది…మరో కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలు, ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో, బాబుగారి దత్తపుత్రుడిగా ముద్రపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వారాహియాత్ర పేరుతో ఎన్ని విమర్శలు చేసినా…ఎంత రచ్చ చేసినా…ప్రజల్లో మాత్రం సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి …
Read More »పాలేరులో తుమ్మల ఎంట్రీ..గందరగోళంలో షర్మిలక్క పొలిటికల్ ఫ్యూచర్..!
న్న మీద కోపంతో తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన షర్మిలక్క దుకాణం సర్దేసి పనిలో ఉన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి తెలంగాణలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేస్తానంటూ అక్క కీచుకంఠంతో తెగ శపథాలు చేసేసింది..అసలు పార్టీ పెట్టగానే కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ఆర్ అభిమానులైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా తన పార్టీలోకి వస్తారంటూ షర్మిలక్క తెగ ఊహించుకుంది..కానీ ఏదో ఒకరిద్దరు ఛోటామోటా నాయకులంతా తప్పా …
Read More »జగనన్నని ఓడించే మగాడు ఇంకా పుట్టలేదు..కుప్పంలో బాబుకు ఈసారి చిప్ప తప్పదు..!
సొంత ఇలాకాలో సీఎం జగన్ భారీ బహిరంగ సభతో మంత్రి ఆర్కే రోజా సత్తా చాటారు. ఇవాళ జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటు చేసిన భారీ బహరంగ సభలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి ఈ విద్యాసంవత్సరానికి గాను నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నగరిలో జగనన్న సౌండింగ్ ఇస్తే అక్కడ చంద్రబాబు గుండెల్లో రీ సౌండింగ్ రావాలంటూ..మంత్రి ఆర్కే రోజా …
Read More »మొబైల్ ప్లాష్ లైట్ ను సైతం వదలని చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఈ మధ్య ఎక్కడకెళ్లిన ఏ సభకు వెళ్లిన అన్ని తానే కనిపెట్టినట్లు.. అన్నింటికి తానే కారణం అన్నట్లు మాట్లాడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. నిన్న కాక మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్ లో బైపీసీ తీసుకోవాలని చెబుతూ తన మేధావితనాన్ని బయట పెట్టుకున్నాడు …
Read More »సీఎం జగన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఆయన సతీమణీ వైఎస్ భారతిరెడ్డిలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైకోర్టు పిటిషన్ వేసింది. ఆ సంస్థ …
Read More »చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదు
ఏపీ మాజీ సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా అంగళ్ళులో ఇటీవల జరిగిన ఘటనలో ముదివీడు ఠాణాలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఏ వన్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏ టూ గా దేవినేని ఉమ … ఏ త్రీ గా అమర్ నాథ్ రెడ్డి.. ఏ ఫోర్ గా రాంగోపాల్ రెడ్డిని …
Read More »