Home / ANDHRAPRADESH / దసరాకు 18 ప్రత్యేక రైళ్లు

దసరాకు 18 ప్రత్యేక రైళ్లు

రానున్న దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్ధీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్ ,విజయవాడల మధ్య ,విజయవాడ-హైదరాబాద్ ల మధ్య సుమారు పద్దెనిమిది ట్రైన్స్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అయితే ఈ రైళ్లల్లో అన్ని జనరల్ బోగీలే ఉండటం గమనార్హం .

సికింద్రాబాద్ నుంచి ఈ నెల రెండో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మధ్యహ్నాం పన్నెండు గంటలకు బయలుదేరే (రైలు నెంబర్ 07192) విజయవాడకు అదే రోజు రాత్రి 7గంటలకు చేరుకుంటుంది.

విజయవాడ నుంచి రాత్రి 8.15గంటలకు బయలుదేరే ఈ రైలు (నెంబర్ 07193) తర్వాత రోజు తెల్లారు జామున మూడు గంటలకు హైదరాబాద్ నాంపల్లికి చేరుకుంటుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat