Home / ANDHRAPRADESH / వ్యవసాయశాఖ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్..!

వ్యవసాయశాఖ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ఇంట, అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. నిరుద్యోగులు, ఆటో డ్రైవర్స్, వృద్ధులు ఇలా చెప్పుకుపోతే మరెన్నో ఉన్నాయి. రైతులు విషయానికి వస్తే వారి ఆనందాలకు అవధులు లేవని చెప్పాలి. అప్పటి ప్రభుత్వంలో ఆత్మహత్యాలు సైతం చేసుకున్నారు. జగన్ వచ్చాక నిర్విరామంగా రాష్ట్రం బాగుకోసమే పనిచేస్తున్నారు.అయితే ఈ రోజు సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ పై సమీక్ష నిర్వహించారు. భూసార పరీక్షా పరికరాలను పరిశీలించిన ముఖ్యమంత్రి. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం, వ్యవసాయం, విత్తనాల పంపిణీ, గ్రామాల్లో ఏర్పాటు చేయదలిచిన వర్క్‌ షాపులు, నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల దుకాణాలపై చర్చించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat