Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీ షాక్..?

చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీ షాక్..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ షాకిచ్చారు. టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు ఇస్తాను. త్వరలోనే ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరతాను.

కేవలం గన్నవరం నియోజకవర్గంలో గుడిసెలు లేని నియోజకవర్గంగా.. ఇరవై వేల మంది పేదలకు పట్టా భూములు ఇవ్వాడానికే పార్టీకి సపోర్టు చేస్తున్నాను”అని ఆయన తేల్చి చెప్పారు. దీనిపై ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ చర్చా కార్యక్రమం నిర్వహించింది.

ఈ చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ హద్దులు దాటి మరి ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. అయితే పార్టీ అధిష్టానమే చెప్పడంతో వంశీకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించిన కానీ తనకు పార్టీ నుంచి ఎలాంటి సపోర్టు లేదని వాపొయిన రాజేంద్రప్రసాద్ ఆ పార్టీపై అలిగారు అని వార్తలు వస్తోన్నాయి. రాజేంద్రప్రసాద్ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు కూడా ఆ వార్తల సారాంశం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat