ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు సాయిలో కరోనా కేసులు నమోదయ్యాయిగడిచిన 24 గంటల్లో 1322 కరోనా కేసులు నమోదు అయ్యాయి..
ఇందులో రాష్ట్రానికి చెందినవి 1263 కాగా, మరో కేసులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారికి
తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,019 కు చేరగా… దీనిలో యాక్టివ్ కేసులు 10,860 కాగా, 8,920 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇక తాజాగా 7 మంది మరణించారు…మొత్తం మరణాల సంఖ్య 239కి చేరుకుంది..