Home / Tag Archives: money (page 4)

Tag Archives: money

నాకు నేనుగా రైతులకోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా.. నీలా కాదు చంద్రబాబు

తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఏపని కావాల్సివచ్చినా తాను వెళ్తేనే సీఎంగా ఉన్న చంద్రబాబు పనిచేసేవారని, ఇప్పుడు అలా కాదని తాను ప్రజలకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతన్నలను ఆదుకునేందుకు వైయస్ఆర్ సున్నావడ్డీ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.84వేలకోట్ల పంట రుణాలివ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. …

Read More »

డబ్బులిస్తే రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన యాంకర్ రష్మి

టాలీవుడ్ టెలివిజన్ రంగంలో యాంకర్‌గా మస్త్ పాపులారిటీ సంపాదించిన రష్మి..జబర్దస్త్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నరష్మి వెండితెరపై కూడా తన సత్తా చూపే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు చేసి ఆకట్టుకున్న ఈ భామ.. మరిన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉందట. మంచి ఛాన్స్ వస్తే తన టాలెంట్ ఏంటో చూపిస్తానని చెబుతోంది. ఏదైనా ఓపెన్‌గా మాట్లేడేయటం, కుండ బద్దలు కొట్టేస్తూ చెప్పేయడం రష్మి నైజం. అందుకే తన సినిమా …

Read More »

దోమలు ఆడో మగో తెలుసుకోవడానికి కోట్లు వృధా చేయడం నీకే సాధ్యం బాబూ..!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.తాను తీసుకున్న సంచలన నిర్ణయాలకు ప్రజలందరి చేత వహ్వా అనిపించుకుంటున్నారు.ఇదే ముఖ్యమంత్రి పదవిలో గత ఐదేళ్ళు ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ప్లేటు …

Read More »

డైరెక్ట్ ఛాలెంజ్..కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా చంద్రబాబూ ?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ అధికార పార్టీ అయిఉండి కూడా కనీస సీట్లు గెలవలేకపోయింది.ఆ పార్టీ సీనియర్ నాయకులు,మంత్రులు సైతం జగన్ దెబ్బకు ఓడిపోయారు.చంద్రబాబు హయంలో ఈ ఐదేల్లో అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చేసిన అన్యాయాలు,దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కాదు.ప్రజలను మోసం చేసి,రైతుల కొడుపు కొట్టారు.దీనిపై ట్విట్టర్ వేదికగా …

Read More »

రైతులకు అండగా నిలిచిన బాలీవుడ్ మెగాస్టార్..!

రెండు వేల మందికి పైగా రైతుల అప్పులను బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తీర్చేశారు. ఈ రైతులంతా బిహార్‌కు చెందినవారు. బిహార్‌కు చెందిన మొత్తం రుణగ్రహీత రైతుల్లో తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న 2100 మంది రైతులను ఎన్నుకోని వారి రుణాలను అమితాబ్‌ బ్యాంకులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద క్లియర్‌ చేశారు. కూతురు స్వేతా బచ్చన్‌, కొడుకు అబిషేక్‌ బచ్చన్‌ చేతుల మీదుగా బాధిత రైతులకు అమితాబ్‌ సాయం చేశారు. …

Read More »

ఆధార్ కార్డున్నవారికి రూ.2,00,000

మీకు ఆధార్ కార్డుందా.. ?. అయితే మీ ఖాతాలో రెండు లక్షల రూపాయలు పడ్డట్లే.. ఆగండి ఆగండి అప్పుడే రెండు లక్షలు మావే అని సంకలు గుద్దుకోకండి. అసలు విషయం ఏమిటంటే వేదాంత లిమిటేడ్ అధినేత అనిల్ అగర్వాల్ ఇటీవల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారుకు కొన్ని కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన “ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాగి ఉన్న …

Read More »

పట్టించుకోని పోలీసులు.. పెద్దాయనకు న్యాయం జరగాలని కోరుకునేవారంతా షేర్ చేసి ప్రశ్నించండి..

రెండ్రోజుల క్రితం తిరుపతిలో ఒక తండ్రిని కొడుకు, భార్య, భార్య తమ్ముడు వంశీ కృష్ణ ( ఏపీఎస్పీ డీసీ ఎల్ లో ఏ.ఈ.) వీరందరూ కలిసి చైన్లు, కారంపొడి , రాడ్డుతో చావగొట్టారు.. జన్మనిచ్చిన తండ్రిని కలిసి గొడ్డును బాధినట్టు బాదారు.. 20సంవత్సరాలుగా ఇంట్లో కూర్చుని తిండి పెట్టకుండా అప్పులు తీర్చకుండా అదే ఇంట్లో వుంటున్నారు. ఈ పెద్దాయన చిన్న కొడుకు వీరి బాగోగులు చూస్తూ అప్పులు తీరుస్తున్నాడు.. వీటికి …

Read More »

రాజధాని భూ దోపిడిదారులపై జగన్ ఉక్కుపాదం..!

రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు బినామీలతో భూములు కొన్నారు.ఈమేరకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఆదేశించనుంది.అదేగాని జరిగితే టీడీపీ బడా నాయకులు బయటకు వస్తారు.ఇందులో ముఖ్యంగా కొంతమంది నాయకులు వీరే..! 1) పి. నారాయణ (టీడీపీ మంత్రి) ఈయన 432 కోట్లు పెట్టి అసైండు భూములతో కలిపి కొన్న భూములు 3,129 ఎకరాలు. భూములు కొన్న గ్రామాలు :- తుళ్ళురు మండలంలోని మంధాడం, లింగాయపాలేం , రాయపుడి, ఉద్దండరాయుని …

Read More »

ఆర్ధిక క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న జగన్.. యు ఆర్ గ్రేట్ జగన్ గారు..

సీఎంగా తన ప్రమాణస్వీకారాన్ని అత్యంత నిరాడంబరంగా నిర్వహిస్తానని చెప్పిన జగన్ తనమాట నిలబెట్టుకున్నారు. 29 లక్షల ఖర్చుతో కార్యక్రమాన్ని ప్రభుత్వ స్ధలమైన ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు. 2014లో సీఎంగా ప్రమాణస్వీకారానికి చంద్రబాబు కోటిన్నర ఖర్చుచేశారు. ఇప్పుడు ఇదే అంశంపై భారీ చర్చ జరుగుతోంది.అసలే లక్షలకోట్ల అప్పుల్లో ఉన్న ప్రభుత్వం కొత్తగా అప్పు పుడుతుందో లేదో తెలియని పరిస్ధితిలో సీఎంగా జగన్ కు అనుభవం లేకపోయినా ముందుగా ఆర్ధిక పరిస్ధితి చక్కదిద్దాలని …

Read More »

లక్షన్నర బంగారం, 30వేల డబ్బుతో కలిసి పరార్.. గాలిస్తున్న పోలీసులు

వారికి వివాహం జరిగి కేవలం 14 రోజులైంది… 14రోజుల్లోనే పెళ్లి చేసిన అర్చకుడితో ఆ పెళ్లికూతురు పరారైంది. ఈఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్ లోని అజాద్ గ్రామంలో గతనెల 7వ తేదీన ఓజంటకు వివాహం జరిగింది. అదే ప్రాంతానికి చెందిన అర్చకుడు వినోద్ మహారాజ్ పండితుడిగా పెళ్ళితంతు పూర్తిచేశాడు. అయితే వివాహం జరిగిన 16వ రోజే పెళ్లికూతురు అదృశ్యమైంది. ఆమె కనబడట్లేదని ఊరంతా తెలిసింది.. అమ్మాయితోపాటు ఆలయ అర్చకుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat