Home / NATIONAL / ప్ర‌ధానితో కేసీఆర్ భేటీ..కీల‌క అంశాల‌పై విన‌తి

ప్ర‌ధానితో కేసీఆర్ భేటీ..కీల‌క అంశాల‌పై విన‌తి

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలు సహా 16 అంశాలపై ప్రధాని మోడీతో చర్చించారు.

* సెక్రటేరియట్, రహదారి నిర్మాణ పనుల కోసం బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ
* కరీంనగర్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ)ఏర్పాటు అంశం
* హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు
* కొత్త జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
* హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (ఐఐఎస్‌ఈఆర్)
* ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్దరణ
* నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)-జహీరాబాద్ కోసం నిధుల విడుదల
* వరంగల్‌లో కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేంద్రం నిధుల విడుదల
* కృష్ణా జలాల వివాద పరిష్కారానికి వినతి
* కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
* ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన
* ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుల పనుల పూర్తి అంశం
* ఎస్సీ వర్గీకరణ బిల్లు
* వరంగల్‌లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
* పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల కోసం రూ.450 కోట్లు గ్రాంట్స్ నిధులు విడుదల
* ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రతిపాదన

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat