Home / 18+ / పాదయాత్రకే ఇలా ఉంటే..బస్సుయాత్ర కూడా పూర్తైతే చంద్రబాబు గుండుల్లో రైళ్లు పరుగెడుతాయ్

పాదయాత్రకే ఇలా ఉంటే..బస్సుయాత్ర కూడా పూర్తైతే చంద్రబాబు గుండుల్లో రైళ్లు పరుగెడుతాయ్

వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోయింద‌ని వైసీపీ సీనియర్‌ నాయకులు తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.చరిత్రాత్మకమైన ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. జగన్ అంటే ఓ పోరాటం, ఒక నమ్మకం, పాదయాత్ర ద్వారా ప్రజలకు భరోసా కల్పించిన నాయకుడని అని వ్యాఖ్యానించారు.

పాదయాత్రలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాలపై విజయంగా భావిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్‌ వాళ్ల కాళ్ళ వద్ద పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబుకు తెలుగు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తమ్మినేని హెచ్చరించారు. పాదయాత్ర పూర్తి అయినందుకే ఇలా ఉంటే త్వరలో బస్సుయాత్ర జరుగుతుందని అబద్ధాల చంద్రబాబు గుండెల్లో జగన్ రైళ్లు పరుగెట్టిస్తారని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat