నారింజ పండ్లను తింటే పలు లాభాలున్నాయని అంటున్నారు వైద్యులు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. అందుకే వాటిని తినాలని వైద్యులు సూచించడం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే నారింజను తినడం వలన లాభాలు ఏమిటో తెలుసుకుందాం.
నారింజ తినడం వలన
మలబద్ధకం ఉండదు
వాత,కఫం ,అజీర్ణ సమస్యలను తొలగిస్తుంది
శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
సి విటమిన్ ను అందిస్తుంది
చర్మాన్ని,శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
గుండెపోటును నివారిస్తుంది
అల్సర్లను నివారిస్తుంది
మెదడును చురుగ్గా ఉంచడంలో సాయపడుతుంది
