ఏపీలో వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఓ ముర్రా జాతి గేదె రికార్డు స్థాయిలో పాలు ఇస్తోంది. ముత్యాల సత్యనారాయణకు చెందిన తల్లి గేదె రోజుకు 26.58 లీటర్ల పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాయి.. నాలుగేళ్ల వయసున్న పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లికి మించి రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు …
Read More »శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి శుభవార్త
ప్రస్తుత ఆధునీక యుగంలో బిజీబిజీ జీవిన శైలీలో చాలా మంది శ్వాసకోశ వ్యాధుల (యూఆర్టీఐ)తో బాధపడుతున్న సంగతి విదితమే. అయితే ఇలాంటి వారికి నిజంగా ఇది శుభవార్త. వైద్య చరిత్రలోనే అత్యంత దీర్ఘకాలిక వ్యాధులను ఆయుర్వేద డ్రగ్ ఫిఫట్రాల్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని తాజాగా పరిశోధకులు గుర్తించారు. మొత్తం 203 మంది యూఆర్టీఐ రోగులకు రోజుకు రెండుసార్లు ఫిఫట్రాల్ డ్రగ్ను ఇచ్చారు. డ్రగ్ ఇచ్చిన మొదటి, నాలుగు, ఏడో రోజున వారికి …
Read More »మొటిమలు రాకుండా ఏమి చేయాలంటే..?
టీనేజ్ వయసు రాగానే మగవారిలో, ఆడవారిలో మొటిమలు కనిపిస్తుంటాయి. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల సబేసియస్ గ్రంథుల నుంచి సెబమ్ ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. అయితే మధ్య వయసు వారిలో మొటిమలు రావడం అసహజంగా ఉంటుంది. మన వద్ద 40 ఏండ్లు దాటిన వారిలో మొటిమలు కనిపిస్తున్నాయి. ఇలా మధ్య వయసులో మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎలా తయారవుతాయి.. చమురు గ్రంథులను నిరోధించినప్పుడు చర్మం ఉపరితలంపై …
Read More »మీరు సమయానికి తినడం లేదా…? అయితే ఇది మీకోసం .?
ప్రస్తుత బిజీబిజీ షెడ్యూల్ లో టైం తినకపోవడానికి.. టైంకి నిద్రపోవడానికి అసలు కుదరదు. అయితే చాలా మందికి మానసిక ఒత్తిడి,ఆందోళనకు ఇదోక కారణం అంటున్నారు. మనం తిండి తినే సమయానికి సంబంధం ఉంటుందట. పగటి పూట భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి పూట భోజనం చేసేవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రత్యేకించి రాత్రి పూట భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన అధికంగా …
Read More »నెట్టింటి పరిచయం.. జీవితం నాశనం చేసేసింది..!
ఉత్తరప్రదేశ్లోని ఓ బస్తీలోని ఓ మహిళ జీవితం సోషల్మీడియాలో పరిచయమైన ఓ వైద్యుడి వల్ల నాశనం అయ్యింది. స్నేహం ముసుగులో ఆమెను డాక్టర్, తన ఫ్రెండ్స్ రేప్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఓ డాక్టర్కు బస్తీలోని ఓ మహిళకు సోషల్ మీడియాలో స్నేహం కుదిరింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో డాక్టర్ ఆమెను హాస్పిటల్కు రమన్నాడు. …
Read More »6 ఏళ్ల కాపురం తర్వాత భార్యను మగాడిగా గుర్తించిన భర్త!
కలిసి కాపురం చేసిన ఆరేళ్ల తర్వాత తన భార్య ఆడది కాదని పురుషుడని తెలియడంతో ఆ భర్త కంగుతిన్నాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ఓ వ్యక్తి మురైనాకు చెందిన అమ్మాయిని 2016లో పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 6 సంవత్సరాలు అవుతున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి మధ్య శారీరక సంబంధం లేదు. ఏదో కారణాలు చెప్పి ఆ యువతి భర్తను దూరం పెడుతూ వస్తోంది. దీంతో ఆ భర్తలో …
Read More »సడన్గా హార్ట్ఎటాక్.. డాక్టర్ చేసిన పనికి ఫిదా..!
నార్మల్గా డాక్టర్కు చూపించుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే స్పందించిన డాక్టర్ వ్యక్తి ఉన్న కుర్చీలోనే అతడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డాక్టర్ స్పందనకు నెటిజన్లు ఫిదా అయి ప్రశంసలు కురిపిస్తున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన అర్జున్ అద్నాయక్ అనే కార్డియాలజిస్ట్ దగ్గరకు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న ఓ వ్యక్తి …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్న మంగళవారం 8 వేల కేసులు నమోదవగా, నిన్న బుధవారం ఆ సంఖ్య 9 వేలు దాటింది. నేడు మరో 12,608 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,42,98,864కు చేరింది. ఇందులో 4,36,70,315 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,206 మంది మరణించగా, మరో 1,01,343 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం …
Read More »సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి?
సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి.. వాటి లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా: చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు. డయేరియా: విరేచనాలు, కడుపునొప్పి, వికారం. టైఫాయిడ్: జ్వరం, నీరసం, కడుపునొప్పి. కలరా: నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడం. డెంగీ: హఠాత్తుగా జ్వరం, తల, కండరాలు, కీళ్ల నొప్పులు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, ఒంటిపై ఎర్రటి మచ్చలు. కామెర్లు: జ్వరం, అలసట, కడుపునొప్పి, మూత్రం …
Read More »ప్రెగ్నెన్సీ సమయంలో ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి
సహజంగా మహిళలకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనకు తెల్సిందే. ఈ క్రమంలో అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. › గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. …
Read More »