రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత బాలీవుడ్ మూవీ మర్జావా. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీబిజీగా ఉంది. అందులో భాగంగా ఈ బక్కపలచు భామ ప్రముఖ టీవీ షో అయిన ‘ది కపిల్ శర్మ షో’మర్జావా చిత్ర్ం యూనిట్ పాల్గొన్నది.
ఈ క్రమంలో తన బాల్యం నాటి విషయాలను రకుల్ చెప్పుకుంటూ వచ్చింది. అమ్మడు మాట్లాడుతూ” నా బాల్యంలో మగపిల్లలు కనిపిస్తే చాలు వారిని కొట్టేసేదాన్ని అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ” చదువుకునే రోజుల్లో ఎక్కడైన సరే అబ్బాయిలు… అమ్మాయిలను ఏడిపిస్తూ కనిపిస్తే వారిని కొట్టేసేదానినని అన్నారు.