ఈటీవీలో ప్రసారమై ఒక ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమంతో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని లక్షలాది మంది అభిమానులను సొంత చేసుకున్న హాట్ బ్యూటీ యాంకర్ రష్మీ..
ఈ ఫేమస్ తో ఈ ముద్దుగుమ్మ రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. తాజాగా ఈ హాట్ యాంకర్ నక్క తోక తొక్కింది.
టాలీవుడ్ సీనియర్ నటుడు హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీలో రష్మీ ప్రత్యేక పాత్రలో కన్పించనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే రష్మీ గుంటూర్ టాకీస్,నెక్ట్స్ నువ్వే లాంటి మూవీల్లో అందాలను ఆరబోసింది.