లాక్ డౌన్ ప్రభావంతో ఇంటిపట్టునే ఉండి బోర్ డమ్ గా ఫీలైన సెలబ్రిటీలంతా ఇపుడు తమ ఫేవరేట్ టూరిజం స్పాట్ కు వెళ్తున్నారనే విషయం తెలిసిందే. టాలీవుడ్ సమంత నుంచి బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ వరకు మాల్దీవుల్లో చక్కర్లు కొడుతున్నారు.
వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇపుడు మరో సెలబ్రిటీ ఆదాశర్మ కూడా తనకిష్టమైన ప్రదేశానికి వెళ్లింది. ఇంకేముంది అందరిలా ఈ భామ కూడా మాల్దీవులకే వెళ్లిందనుకునేరు.
ఆదాశర్మ ఇంక్రెడిబుల్ ఇండియా నినాదాన్ని ప్రమోట్ చేస్తూ..ఇండియాలోని చారిత్రక ప్రదేశాల గొప్పతనాన్ని తెలిపే ప్రయత్నం చేస్తుంది.