Home / MOVIES / మహేశ్‌తో జక్కన్న మూవీ మల్టీస్టారరా?

మహేశ్‌తో జక్కన్న మూవీ మల్టీస్టారరా?

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లో దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25 రిలీజ్‌ అవుతోంది. దీని తర్వాత రాజమౌళి చేసే సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. తన తర్వాత మూవీ మహేశ్‌బాబుతో ఉంటుందని జక్కన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. 

అయితే ఆ సినిమా మల్టీస్టారరా? సింగిల్‌ హీరోనా? అనే ప్రశ్నలు చాలా కాలంగా అభిమానులను తొలిచేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. మహేశ్‌తోనే తన తర్వాత సినిమా చేస్తానని.. అది మల్టీసారర్‌ కాదు అని చెప్పేశారు. మహేశ్‌బాబే లీడ్‌ రోల్‌లో నటిస్తారని తెలిపారు.  అయితే ఆ మూవీని సాధారణ బడ్జెట్‌తోనే నిర్మిస్తామని.. మరీ అంత భారీ బడ్జెట్‌ ఉండదని చెప్పారు రాజమౌళి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat