Home / ANDHRAPRADESH / దావోస్ కు సీఎం జగన్

దావోస్ కు సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహాన్ రెడ్డి ఈ రోజు దావోస్‌ పర్యటనకు బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు పయనమయ్యారు.

ఆయన ఇవాళ రాత్రి దావోస్ చేరుకొంటారు. పర్యటనలో భాగంగా 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో మంత్రు లు, అధికారులతో పాటు జగన్‌ పాల్గొనన్నారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన పలువురు  ఉన్నతాధికారులు, డీజీపీ సీఎం జగన్‌కు వీడ్కోలు పలికారు.

దావోస్‌ కేంద్రంగా జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమ్మిట్‌లో ఏపీలో పెట్టుబడులను ఆకర్శించేందుకు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ద్వారా నాలుగో పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరించనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat