Home / NATIONAL / కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం

కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. తనస్థానంలో శికారిపుర నియోజకవర్గం నుంచి చిన్నకుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేస్తారని చెప్పారు. శికారిపుర ప్రజలు అనేకసార్లు తనను గెలిపించారని.. తనను ఆదరించినట్లుగానే విజయేంద్రను కూడా ఆదరించాలని యడియూరప్ప కోరారు.

వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 75 ఏళ్లు దాటిన వారికి టికెట్లు ఇవ్వలేమని ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం తెలిపిన నేపథ్యంలో యడియూరప్ప తన స్థానంలో కుమారుడిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat