న్యూజిలాండ్తో జరగనున్న రెండవ వన్డేలో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. రాయ్పూర్లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలుత బౌలింగ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు.
హైదరాబాద్లో జరిగిన తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే రెండో వన్డేలోనూ రోహిత్ సేన దిగనున్నది. టీమిండియా ఈ మ్యాచ్కు ఎటువంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్ కూడా జట్టులో మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నది.
2ND ODI. India XI: R Sharma (c), S Gill, V Kohli, I Kishan (wk), SK Yadav, H Pandya, W Sundar, S Thakur, K Yadav, M Shami, M Siraj. https://t.co/tdhWDoSwrZ #INDvNZ @mastercardindia
— BCCI (@BCCI) January 21, 2023