తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం 4వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 కుటుంబాలు నేడు నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరినవాళ్లలో రాపోలు సమ్మయ్య, ఆలుకుంట మురళి, శివరాల కొమ్మాలు, బోసు సమ్మయ్య, శివరాత్రి దర్గయ్య, శివరాత్రి సారయ్య, శివరాత్రి మల్లమ్మ, సంపంగి సరోజన, సంపంగి మల్లయ్య, దండుగుల శివ, ఆలుకుంట నర్సమ్మ, రాపోలు తిరుపతమ్మ, బోసు ఐలమ్మ, రాపోలు ఎల్లమ్మ, పల్లపు శిరీష, ఆలుకుంట శ్రావణి, సంపంగి చిలకమ్మ, సంపంగి వంశీ, రాపోలు పండు, సంపంగి మల్లయ్య, సంపంగి మల్లయ్య, సంపంగి మల్లికాంభ,శివరాత్రి లక్ష్మీ, గండికోట అయిలయ్య, ఓర్సు నాగరాజు తదితరులు ఉన్నారు.
