Home / SLIDER / కుత్భుల్లాపూర్ బీఆర్ఎస్ లో చేరికలు

కుత్భుల్లాపూర్ బీఆర్ఎస్ లో చేరికలు

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద జరిగిన చేరికల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్, బిఆర్ఎస్ జగద్గిరిగుట్ట డివిజన్ నాయకులు వేణు యాదవ్ ఆధ్వర్యంలో బిజెపికి చెందిన బాలు మరియు ఉమేష్ లతోపాటు 50 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ అభివృద్ధిని మరిచి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే బిజెపి, కాంగ్రెస్ పార్టీలను కుత్బుల్లాపూర్ ప్రజలు ఛీ కొడుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పనిచేసే బిఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలోని ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారన్నారు. తమ మద్దతును నవంబర్ 30న జరిగే ఎన్నికల పోలింగ్ లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలన్నారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : బాలు, ఈ. మల్లేష్, వెంకటేష్, యాదగిరి, నరసింహ, శంకర్, కిరణ్, అనిల్,విజయ్, మహేష్, మల్లేష్, చరితన్, యోగి, నాగరాజ్, బాబ్జి, రవి లతో పాటు 50 మంది…ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహేందర్ గౌడ్, నాగరాజుగౌడ్, ఈ.నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat