Home / Jhanshi Rani (page 42)

Jhanshi Rani

అమిత్‌షా-ఎన్టీఆర్‌ మాట్లాడుకున్నది అదే.. క్లారిటీ ఇచ్చిన కిషన్‌రెడ్డి

కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ మధ్య జరిగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయింది. ఎక్కడ చూసినా వాళ్లేం మాట్లాడుకుని ఉంటారనే చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. అమిత్‌షా, ఎన్టీఆర్‌ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని కిషన్‌రెడ్డి చెప్పారు. సీనియర్‌ ఎన్టీఆర్‌సినిమాలు, ఆయన రాజకీయ ప్రస్థానంపై డిస్కషన్‌ జరిగినట్లు పేర్కొన్నారు. అఅమిత్‌షా-ఎన్టీఆర్‌ మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలపైనా …

Read More »

ఎన్టీఆర్‌తో అమిత్‌షా మీటింగ్‌.. కొడాలి నాని సెన్సేషనల్‌ కామెంట్స్‌

ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్‌ హోటల్లో ఆదివారం రాత్రి వాళ్లిద్దరూ కలిశారు. రాజకీయాలపై మాట్లాడుకున్నారా? సినిమాలపైనా? ఇంకైమైనా కారణాలా? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజంగా రాజకీయాలపైనే అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్‌ చేసి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్‌ ఏం చెప్పారు? ఇలా.. అనేక అంశాలపై ఊహాగానాలు …

Read More »

అయ్యో.. ఏ కష్టమొచ్చిందో.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు దండం పెట్టి మరీ..

ఆ వ్యక్తికి సుమారు 35 ఏళ్లు ఉంటాయి. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఎదురుగా వస్తున్న రైలుకు దండం పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య విగతజీవిగా మారాడు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి పట్టాలపైకి రావడాన్ని గుర్తించిన రైలు ఇంజిన్ లోకో పైలట్ …

Read More »

కలెక్టర్‌తో కోతులు ఆటలు.. నవ్వులే నవ్వులు!

కోతులు చేసే అల్లరి ఇంతాఅంతా కాదు. ఆడుకునే వస్తువుల నుంచి చేతిలోని సంచుల వరకు వేటినీ వదల కుండా ఎత్తుకెళ్తుంటాయి. వాటి చేష్టలతో నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఓ కోతి ఏకంగా కలెక్టర్‌నే ఆటపట్టించింది. అంతేకాకుండా అక్కడున్న అధికారులతో బతిమాలించుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా కలెక్టర్ నవ్‌నీత్ చాహల్ ఉన్నాతాధికారులతో …

Read More »

నేడు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏయే రూట్లలో అంటే..

రాష్ర్టంలో నిర్వహించిన భారత స్వతంత్ర వజ్రోత్సవాలు ఈ రోజుతో పూర్తికానున్నాయి. ఇందుకు సంబంధించిన ముగింపు సభను సిటీలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఆ రూట్‌లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఇందుకు వాహనదారులు ఆల్టర్‌నేట్ రూట్స్‌లో వెళ్లాలని పోలీసులు తెలిపారు. ఏ ఏరియాల్లో అంటే.. – బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్‌ విగ్రహం నుంచి రైట్‌సైడ్‌ …

Read More »

ఢిల్లీ చెప్పులు మోసే వారిని రాష్ట్రం గమనిస్తుంది: కేటీఆర్

మునుగోడులో జరిగిన బీజేపీ సమరభేరి సభకు హాజరైన అమిత్ షా పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. గుడి నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకునేందుకు వెళ్తుండగా వారి వెంటే ఉన్న బండి సంజయ్ ఉరికి ఉరికి వెళ్లి అమిత్ షాకు చెప్పులు అందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన కేటీఆర్ దాన్ని ట్విట్టర్‌లో …

Read More »

మెగాస్టార్ గాడ్‌ఫాదర్ వచ్చేదప్పుడే..!

మోహన్‌రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా గాడ్‌ఫాదర్. దీనికి సంబంధించిన టీజర్ ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇక్కడికి ఎవరొచ్చినా రాకున్నా నేను పట్టించుకోను. కానీ అతను మాత్రం రాకూడదు. హి ఈజ్ ది బాస్ ఆఫ్ ది బాసెస్, అవర్ వన్ అండ్ ఓన్లీ గాడ్‌ఫాదర్ అనే సంభాషణలు టీజర్‌లో వినిపించాయి. సల్మాన్‌ఖాన్, మోహన్‌లాల్, నయనతార ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దసరా …

Read More »

త్రిష పోస్ట్ వైరల్.. మళ్లీ లవ్ ఫెయిలేనా..?

అందాలతార త్రిషకు పర్సనల్ లైఫ్‌లో మళ్లీ ఏదైనా ఇబ్బంది ఎదురైందా అని ఆమె అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తాజాగా త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ దీనికి కారణం. ఎమోషనల్‌గా ఉన్న ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ త్రిష ఏం పోస్ట్ పెట్టిందో తెలుసా.. ”విషపూరితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు వాళ్లంతట వారే మాట్లాడటం మానేయడం చాలా సంతోషంగా ఉంది. …

Read More »

నిజామాబాద్ లో ఆ ఫ్యామిలీ సూసైడ్..!

ఓ స్థిరాస్తి వ్యాపారి భార్యా, పిల్లలతో కలిసి ఓ హోటల్‌లో సూసైడ్ చేసుకున్న ఘటన నిజామాబాద్‌లో జరిగింది. అదిలాబాద్‌కు చెందిన సూర్యప్రకాశ్ హోటల్‌గదిలో భార్య అక్షయ, పిల్లలు ప్రత్యూష, అద్వైత్‌లకు పురుగుల మందు తాగించి తర్వాత అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న సూర్యప్రకాశ్ గత 15 రోజులుగా అదే హోటల్‌లో ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు …

Read More »

బిగ్‌ బ్రేకింగ్‌.. అమిత్‌షాతో ఎన్టీఆర్‌ భేటీ.. ఎందుకబ్బా!

ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్‌షాతో భేటీ కానున్నారు. నేడు మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్నారు. మునుగోడులో సభకు హాజరుకానున్న అమిత్‌షా సభ తర్వాత శంషాబాబ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు దగ్గర ఉన్న నోవాటెల్ హోటల్‌లో జూ. ఎన్టీఆర్ ఈ రోజు సాయంత్రం అమిత్‌షాను కలవనున్నారు. మీటింగ్ కన్ఫర్మేషన్‌ను బీజేపీ వర్గం సోషల్ మీడియాలో పంచుకుంది. అమిత్‌షా, ఎన్టీఆర్ మీటింగ్ పట్ల సర్వత్రా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat