ఈ మాటలు అన్నది ఎవరో వైసీపీ పార్టీకి చెందిన నేత కాదు ..ఇతర పార్టీల నుండి వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న నేత కాదు.ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి .ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రాజంపేట నుండి ఎంపీగా గెలిచిన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాయంలో కేంద్రమంత్రిగా పని చేసిన అన్నయ్యగారి సాయిప్రతాప్ .ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కోటరిగా ముద్ర …
Read More »ఒక్కరోజే వెయ్యి కోట్ల స్కామ్ ..అధికార పార్టీనా మజాకానా ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఇటివల జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో బాబు మీద ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని విడుదల కూడా చేశారు.అయితే తాజాగా స్వయానా చంద్రబాబుకు వియ్యంకుడు ,హిందూపురం టీడీపీ …
Read More »వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ యువనేత ..?
ఏపీలో రాజకీయాలు అంటే ఒక పార్టీ నుండి వేరే పార్టీలోకి చేరడం ..మరల తిరిగి అదే పార్టీలోకి రావడం అనే విధంగా తయారైంది.అధికార టీడీపీ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై అక్రమకేసులను బనాయించి..బెదిరించొ ..తాయిలాలు ఆశచూపో పార్టీలోకి చేర్చుకుంటున్న సంగతి తెల్సిందే.ఇలా వైసీపీ నుండి టీడీపీలో చేరాడు దివంగత మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రు.నెహ్రు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని టీడీపీ అధినేత …
Read More »కోదండరామ్ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు..
తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రో కోదండరామ్ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ..దానికి తగ్గట్లు సరికొత్త రాజకీయ పార్టీ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు.ఈ రోజు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రో కోడండ రామ్ జేఏసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులే హరించబడుతున్నాయి.అందులో భాగంగా మందా కృష్ణ మాదిగ ,వంటేరు ప్రతాప్ రెడ్డి …
Read More »జగన్ కు తీపి కబురు ..బాబుకు చేదు కబురు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.జగన్ పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధిని విద్యార్థులు ,నిరుద్యోగులు ,రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ,కష్టాలను చెప్పుకుంటున్నారు.పాదయాత్రకు విశేష ఆదరణ వస్తున్న …
Read More »గాంధీ కుటుంబానికి అవమానం….
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు హయంలో గాంధీ కుటుంబానికి అవమానం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.ఈ రోజు శుక్రవారం దేశ వ్యాప్తంగా అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగాజరుగుతున్నాయి.అందులో భాగంగా మొదటిగా భారతరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యావత్తు భారతజాతికి సందేశాన్ని కూడా ఇచ్చారు. ఈ క్రమంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఎంతో హట్టహసంగా జరుగుతున్నాయి.అయితే …
Read More »వర్మ ‘GST’ఆగిపోయింది ….
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జవనరి 26న విడుదల చేయనున్న జీఎస్టీ మూవీ ఆగిపోయింది.మీరు చదివింది నిజమే.రాంగోపాల్ వర్మ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాను అని ప్రకటించిన జీఎస్టీ లఘుచిత్రం విడుదల నిలిచిపోయింది.మొదటి నుండి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జీఎస్టీ తాజాగా విడుదలను నోచుకోలేదు. అయితే వర్మ తీసిన ఈ లఘు చిత్రం మీద ఎన్నో లక్షల మంది అత్రుతతో ఎదురుచూస్తున్నా తరుణంలో ట్రాపిక్ ఒక్కసారిగా …
Read More »కోర్టు నోటీసులు ..విడుదలవ్వడం కష్టమేనా ..?
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో లేటెస్ట్ గా వస్తున్న వెబ్ సిరీస్ జీఎస్టీ.ప్రస్తుతం దర్శకుడు తీస్తున్న దీనిపై ఇంట బయట విమర్శల పర్వం కొనసాగుతుంది.అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేస్కోని రేపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు రాంగోపాల్ వర్మ . అయితే తాజాగా దీనికి సంబంధించిన స్టొరీ ,మాటలు అన్ని నావే అని వెలుగులోకి వచ్చాడు పి.జయ్ కుమార్ …
Read More »చిరు బ్లడ్ బ్యాంకు లో భారీ కుంభ కోణం ….!
టాలీవుడ్ స్టార్ హీరో ,మాజీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని ఏండ్లుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేత్ర,రక్తదనాన్ని సరఫరా చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక ఉద్యోగి భారీ గోల్ మాల్ కు పాల్పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే నగరంలోని చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక …
Read More »హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా….
ఈరోజు 25.01.2018 గురువారం హుస్నాబాద్ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ ఎల్కతుర్తి మండల పరిషత్తు కార్యాలయంలో 37 మంది లబ్ది దారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను (రూ.75,116/) అందజేశారు. అలాగే ఇద్దరు లబ్దిదారులకు రూ.10 వేల చొప్పున ఆపద్బంధు చెక్కులను ఇచ్చారు. ఐదు ఈద్గాల అభివృద్దికి రూ.10 వేల చొప్పున చెక్కుల్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ …
Read More »