Home / ANDHRAPRADESH (page 183)

ANDHRAPRADESH

ఏపీలో ‘ఇంటివద్దకే పెన్షన్‌’ ఘనంగా ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘ఇంటివద్దకే పెన్షన్‌’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉ‍న్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్‌లు అందజేస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లు తమకు అందజేసిన స్మార్ట్‌ఫోన్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న వైఎస్సార్ పెన్షన్‌ కానుకలో మరో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. నేటి …

Read More »

సైగ చేస్తే రైలు వెనక్కిపోవడానికి ఇది సిన్మా కాదు బాలయ్య…ఇక్కడున్నది సీమ ప్రజలు..!

కంటిచూపుతో చంపేస్తా…చూడు ఒక్క వైపే చూడు రెండోవైపు చూడాలనుకోకు…తట్టుకోలేవు..మాడిమసైపోతావు…నీకు బీపీ లేస్తే నీ పీఏ వణుకుతాడేమో..నాకు బీపీలేస్తే ఏపీ వణుకుద్ది.. ఇలా సిన్మాల్లో బాలయ్య వీరావేశంతో డైలాగులు కొడుతుంటే..నందమూరి అభిమానులు ఊగిపోతారు..కానీ రాజకీయాల్లో ఇవే డైలాగులు కొడితే సీన్ సితారైద్ది. విషయానికొస్తే…శాసనమండలిలొ వికేంద్రీకరణ అడ్డుకున్న టీడీపీ వైఖరికి నిరసనగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలను ఎక్కడక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి …

Read More »

చంద్రబాబు కుటిల రాజకీయంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫైర్..!

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ఆధ్వర్యంలో ప్రజలు, వివిధ ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ చంద్రబాబు దిష్టి బొమ్మలను తగలబెడుతూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇక విశాఖపై చంద్రబాబు చేయిస్తున్న విషప్రచారంపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు మండిపడుతున్నారు. అలాగే హైకోర్టుతో రాయలసీమకు ఏం ఒరుగుతుంది…రెండు జీరాక్స్ …

Read More »

ఉన్న విషయం చెప్పుకోలేకపోవటం వల్లే పవన్ కు ఈ దుస్థితి  పట్టిందా..?

రాజకీయల్లో ఒక పార్టీ నిలబడాలంటే ప్రజల్లో నమ్మకం కలగజేయటం, ఓర్పు, మొక్కవోని దీక్ష, కార్యకర్తలు, చివరి దాకా మన వెంట నడిచే నాయకులు చాలా ముఖ్యం. ఈ దేశంలో రాజకీయ పార్టీ అధ్యక్షులు గానీ, నాయకులు గానీ రాజకీయాలతో పాటు సొంత వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.  వాళ్ళు పూర్తిగా ప్రత్యేక్ష రాజకీయంలోకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులుకు వ్యాపారాలు అప్పగించారు.  పవన్కళ్యాణ్ కూడా రాజకీయాల్లో సినిమాలు చేసుకుంటూ రాణించవచ్చు …

Read More »

అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు అటకెక్కించినట్లేనా.. మరి జోలె పట్టి వసూలు చేసిన కోట్ల రూపాయల సంగతేంటీ..?

ఏపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెలన్నరగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా అమరావతి రైతుల ఆందోళనలను నిర్వహించే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. రాజధానిలో తన బినామీ భూములు కాపాడుకునేందుకు చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొట్టి ఆందోళన కార్యక్రమాలను చేయిస్తున్నాడని వైసీపీ నేతలు విమర్శించారు. అయితే బాబు మాత్రం విమర్శలను లెక్కచేయకుండా అమరావతి ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మార్చేందుకు నానా …

Read More »

అందరూ పవన్ కళ్యాణ్ ను వీడటానికి కారణమిదే..!

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఒక్కొక్కరిగా ఆ పార్టీ నేతలంతా వీడి వెళ్ళిపోతున్నారు. గతంలో పార్టీలో కీలక పాత్ర పోషించిన అద్దేపల్లి శ్రీధర్ జనసేన అనంతరం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తాపం నుంచి పవన్ కళ్యాణ్ వెంట ఉండి కూడా ఆయనను వీడారు. అయితే తాజాగా జనసేన పార్టీ మొత్తానికి ఓ గొప్ప బలంగల భావిస్తున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా …

Read More »

నాడు మ‌హానేత నేడు జ‌న‌నేత‌.. ఇద్ద‌రిదీ ఒక‌టే మాట‌ ఒక‌టే బాట‌ !

అచ్చం మ‌హానేత లాగా..నాడు మ‌హానేత.. నేడు జ‌న‌నేత‌. ఇద్ద‌రిదీ ఒక‌టే మాట‌.. ఒక‌టే బాట‌. వారి ల‌క్ష్యం.. ప్ర‌జా సంక్షేమమే. అందుకే జ‌నం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఆ మహానేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని ప్రజల పాలిట దేవుడ్డయ్యాడు ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు అలాంటివి. దాంతో ప్రజలు మెచ్చిన నాయకుడయ్యాడు. ఇప్పుడు అదే తీరులో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా జరిగిన …

Read More »

విచారణ జరిగితే నీతిచంద్రికల బండారం బట్టబయలే..!

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించిన విషయం అందరికి తెలిసిందే. అయితే అంతకు ముందు టీడీపీ నాయకులు, బాబు బంధువులు ఇలా తన సొంత వాళ్ళు అందరూ ముందుగానే ఇల్లు చక్కబెట్టేసారు. అంటే రాజధాని అనౌన్స్మెంట్ రాకముందే అక్కడ భూములను కొనేసారు. అంతేకాకుండా అటు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అదే జరిగింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రకటనకు …

Read More »

ఇండికా కారులో వచ్చి..కత్తులతో, బండరాళ్లతో..కర్నూల్ జిల్లాలో దారుణ హత్య

కర్నూల్ జిల్లాలోని ఉప్పలపాడు, ఉయ్యాలవాడ గ్రామాల మధ్య గురువారం సాయంత్రం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన వడ్డె చిన్నయ్య కుమారుడు వడ్డె లక్షన్న(40) కల్లూరు మండలం నాయకల్లు గ్రామానికి చెందిన పార్వతమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి శివలలిత, రాజేశ్వరితో పాటు కుమారుడు సంతానం. మొదటి కూతురు శివలలితను ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన రమేష్‌కు ఇచ్చి వివాహం చేశాడు. …

Read More »

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సోమిరెడ్డి కౌంటర్..!

జనసేన పార్టీ కీలకనేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తన రాజీనామా లేఖలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడాన్ని లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని గతంలో పలుసార్లు చెప్పారు..ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది..అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat