ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 13 వరకు అవకాశం కల్పించారు. 14న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈనెల 23న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఎమ్మెల్సీలు నారా లోకేశ్, పోతుల సునీత,దివంగత బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పీవీవీ సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి, చల్లా భగీరథరెడ్డి పదవీకాలం ఈనెల 29న ముగియనుంది.
Read More »గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మొత్తం 352 ఎంవోయూలు
ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో విశాఖలో గత రెండ్రోజులుగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మొత్తం 352 ఎంవోయూలు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ఈ MOUలతో కౌ13.56 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 6.32 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తాం. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేలా ప్రభుత్వ సహకారం అందిస్తాం. త్వరితగతిన పరిశ్రమల స్థాపనకు …
Read More »పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ ధన్యవాదాలు
ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను విజయవంతం చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 14 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు ధన్యవాదాలు. మూడేళ్లుగా ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోంది. పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాం. GISలో 15 కీలక రంగాలపై ఫలవంతమైన చర్చలు …
Read More »Apకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు
ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పై ఉన్న నమ్మకంతోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. వైజాగ్ కేంద్రంగా జరుగుతున్న సమ్మిట్ లో వచ్చిన ఈ ప్రతిపాదనలన్నీ 100% అమల్లోకి వస్తాయని అన్నారు ఆర్కే రోజా. పర్యాటక రంగంలో రూ.22వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, విశాఖలో …
Read More »ఏపీ రాజధాని పై సీఎం జగన్ కీలక ప్రకటన
ఏపీ రాజధాని నగరంపై ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని సీఎం జగన్మోహాన్ రెడ్డి మరోసారి వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఈ మేరకు ప్రకటన చేసిన సీఎం.. త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ కానున్నట్లు తెలిపారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ త్వరలోనే సాకారం కాబోతుందని.. ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తామని పేర్కొన్నారు.
Read More »రేషన్ కార్డు దారులందరికీ శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా వచ్చేనెల నుంచి బలవర్ధక ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో 2 కిలోల గోధుమపిండిని అందించబోతున్నాము..త్వరలోనే రాష్ట్రమంతా ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే 2 నెలల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేస్తాము.. వీటి …
Read More »MINISTER RAJINI: అధికారులతో మంత్రి విడదల రజిని సమీక్ష
MINISTER RAJINI: తెలంగాణలో వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో….ఆంధ్రప్రదేశ్ లో మంత్రి విడదల రజిని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలో అన్ని కళాశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వైద్య విద్యార్థి ర్యాగింగ్ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కలవరం సృష్టించింది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి రజిని సమావేశం ఏర్పాటు చేశారు. కళాశాలల్లో యాంటీ …
Read More »RAITHU BHAROSA: రైతు భరోసా నిధులు విడుదల
RAITHU BHAROSA: నాలుగో ఏడాదికి సంబంధించి వైఎస్ ఆర్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రంల బాగుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగానే ప్రజలకు మేలు చేశామని వెల్లడించారు. రైతులకు ఏటా 13500 రూపాయలు అందిస్తున్నామని సీఎం ప్రస్తావించారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ …
Read More »SUMMIT: రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యం
SUMMIT: రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని మంత్రి అమర్ నాథ్ అన్నారు. దేశంలోనే పెద్ద సముద్రతీరం గల రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ, అగ్రికల్చర్, వైద్యం, టూరిజం సహా పలు రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తామని మంత్రి తెలిపారు. 14 రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి MOU లు జరుగుతాయని….2 రోజుల పాటు MOU లు నిర్వహిస్తామని …
Read More »KCR TWEET: ప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోడియా అరెస్టు
KCR TWEET: ప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోడియాను అరెస్టు చేశారని…….ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇది వేధింపులు తప్ప మరోకటి కాదని మండిపడ్డారు. అయితే దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. దీన్ని ఖండిస్తూ….భారాస అధినేత కేసీఆర్ ట్వీట్ చేశారు. దిల్లీ మద్యం లిక్కర్ కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం దిల్లీ కోర్టు సీబీఐ కస్టడీకి ఇచ్చింది. సిసోడియా …
Read More »