ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ దాడి ప్రారంభమైందని హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఓ జాతీయ స్థాయి రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం నాడు చంద్రబాబుకు నోటీసులు అందజేయబడతాయని ఆయన చెప్పారు. నిన్న అర్ధరాత్రి తనకు ఢిల్లీ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని… ఆ ఫోన్ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఇది అత్యంత విశ్వసనీయమైన వర్గాల నుంచి …
Read More »ఎన్టీఆర్,హరికృష్ణలు ఘోషిస్తున్నారు.. రెండు తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం భూస్థాపితం.!
ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఆరోపణలు, విమర్శలు చేసుకున్న వైరీ పక్షాలు ఏకమవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న సామెత నిజం అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవానికి పోటీగానే టీడీపీ స్థాపించామన్నారు. ఎన్టీఆర్ ఉన్నపుడు ఏనాడూ కాంగ్రెస్ విధానాలను మెచ్చుకోలేదు. ఉప్పు నిప్పులానే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉండేవి, అలాంటి పార్టీని చంద్రబాబు కాంగ్రెస్ కు …
Read More »అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధికి టీఆర్ ఎస్ పాటుపడుతోంది..
30 ఏళ్లుగా టీవీ, సినిమా రంగంలో ఎన్నో చిత్రాల్లో, సీరియల్స్లో నటించిన ప్రముఖ బుల్లితెర నటుడు, వ్యాఖ్యాత 1969లోనూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన జేఎల్ శ్రీనివాస్ తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు జంజిరాల రాజేష్తో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల …
Read More »చంద్రబాబు నైజం తెలియని ప్రతీ టీడీపీ కార్యకర్త ఆలోచించాల్సిన అంశాలు
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు దక్కించుకున్నారనేది బహిరంగ వాస్తవమే.. ఆసమయంలో ఎన్టీఆర్ దారుణంగా చంద్రబాబును విమర్శించిన దాఖలాలూ ఉన్నాయి. అయితే అసెంబ్లీలో ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడారో అప్పుటివారికి చంద్రబాబు నైజం బాగా తెలుసు. అయితే చంద్రబాబు అసెంబ్లీలో ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఏమన్నారో చూడండి.. 1995 డిసెంబర్ 5న జరిగిన అసెంబ్లీ సమావేశంలో (ఎన్టీఆర్ను గద్దెదింపిన సందర్భంగా అసెంబ్లీలో, స్పీకర్ నివాసం వద్ద జరిగిన …
Read More »గెలిపించిన ప్రజల బాగోగులు చూడకుండా టీడీపీ భూస్థాపితం అయిన తెలంగాణలో వెంపర్లాట ఎందుకు.?
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినా ఆరాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేయడం మాని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలను కల్పించుకునేందుకు ప్రయత్నించారు. అలాగే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చంద్రబాబు అమరావతినుంచి నిరంతరం ఫాలో అవుతున్నారు. తాజాగా అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. అమరావతిలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం కూడా ఆయన …
Read More »అధికారం కోసం కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం అతి జుగుప్సాకర చర్య
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోబోతుందంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా తెలుగు రాజకీయాల్లో ఈ విషయమే హాట్ టాపిక్గా మారింది. అటు మీడియా,ఇటు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా కాంగ్రెస్,టీడీపీ పొత్తుపై తీవ్ర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో స్ధాపించిన పార్టీ టీడీపీ …
Read More »ఆదినారాయణ రెడ్డి జగన్ ను ఇష్టానుసారంగా తిట్టినా జగన్ భరించడానికి కారణం తెలుసా.?
ఫిరాయింపు ఎమ్మెల్యే, జమ్మలమడుగు శాసనసభ్యుడు, జగన్ ప్రచారంతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి, వైఎస్సార్ చిత్రపటంతో ప్రచారం చేసుకుని గెలిచి చంద్రబాబు ఆశీస్సులతో మంత్ర అయిన వ్యక్తే మంత్రి ఆదినారాయణ రెడ్డి తరచూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఆదినారాయణ రెడ్డి వివిధ సందర్భాల్లో జగన్ ను ఉద్దేశించి ఏమన్నారంటే.. సీఎం చంద్రబాబునాయుడును అంతం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ కుట్ర చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి …
Read More »ఫిరాయింపుదారులు గెలుపుగుర్రాలు కాదు.. అమ్ముడుపోయిన గాడిదలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తామనడం పట్ల వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహించారు. పార్టీ ఫిరాయించిన వారు గెలుపు గుర్రాలు కాదని, అమ్ముడుపోయిన గాడిదలంటూ అంబటి ఎద్దేవా చేశారు. పార్టీమారిన ఎమ్మెల్యేలు పదవులు, డబ్బుకోసం అమ్ముడపోయారని మండిపడ్డారు. చంద్రబాబు, స్పీకర్ యాంటీడిపెన్స్ లాను గౌరవించి పార్టీమారిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేస్తే తప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారన్నారు. ఏపీలోని శాసనసభ చాలా …
Read More »200 ప్రత్యేక వాహనాలలో ..10 వేల మందితో రేపు జగన్ సమక్షంలో వైసీపీలోకి
ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్నందున ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు రాంకుమార్రెడ్డి వైసీపీలో చేరిక ఎప్పుడనేది స్ఫష్టం అయ్యింది. రేపు ఆయన విశాఖపట్నంలో జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పార్టీలో చేరిక సందర్భంగా వెంకటగిరి, గూడూరు నియోజక వర్గాల నుంచి నేదురుమల్లి కుటుంబ అభిమానులను విశాఖకు తీసుకెళ్లడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. గూడూరు, వెంకటగిరి …
Read More »టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్….తెలుగోడి అరంగేట్రం!!
భారత్తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ టెస్టులో మన తెలుగు కుర్రాడు హనుమ విహారి అరంగేట్రం చేశాడు. చివరి టెస్ట్కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న కోహ్లి సేన హార్దిక్ పాండ్యా స్థానంలో విహారి,అలానే నాలుగో టెస్టులో విఫలమైన స్పిన్నర్ అశ్విన్ని పక్కన పెట్టి రవీంద్ర జడేజాని తుది జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు గాయం నుంచి పూర్తిగా …
Read More »