Home / ANDHRAPRADESH (page 876)

ANDHRAPRADESH

పెట్రేగిపోతున్న తెలుగు తమ్ముళ్ళ వేధింపులు….!

ఏపీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.ఓట్లేసి గెలిపించిన ప్రజలకు పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను పొందాలంటే ఉండాల్సిన ప్రధాన అర్హత అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు ,ఆ పార్టీకి సానుభూతి పరులై ఉండాలి.అలా ఉంటేనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు అమలు చేస్తున్న పథకాలు అందుతాయి. అలా కాకుండా ఇతర పార్టీలకు ముఖ్యంగా వైసీపీకి చెందినవారు అయితే అర్హులైన సరే వారికి అందవు.ఒకనోకసమయంలో పార్టీ …

Read More »

జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 103వ రోజు షెడ్యూల్‌ ఇదే

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వై ఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.ప్రజాసంకల్ప యాత్ర చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు వేలాది మంది జనం జగన్ వెంటే నడుస్తున్నారు.కాగా రేపటి ప్రజాసంకల్ప యాత్ర 103వ రోజు షెడ్యుల్ ఖరారు అయింది.రేపు ఉదయం జగన్ నైట్‌ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. తాళ్లూరు శివారు నుంచి రాజానగరం గిరిజన కాలనీ, కంకుపాడు, శ్రీరాంనగర్‌ కాలనీ, …

Read More »

జిల్లా రాజకీయాల్లో సంచలనం-మంత్రి సాక్షిగా ఎదురుతిరిగిన తమ్ముళ్ళు..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి కంచుకోట ఉన్న వాటిలో మచిలీపట్నం.అట్లాంటి మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీసింది.అట్లాంటి ఇట్లాంటి ఎదురుగాలి కాదు ఏకంగా ఆ పార్టీకి ,ఆ పార్టీ వలన సంక్రమించిన పదవులకు రాజీనామా చేయడానికి కూడా వెనకాడలేదు.అసలు విషయానికి వస్తే గత కొంతకాలంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవీ భర్తీలో అధికార పార్టీకి చెందిన నేతల మధ్య తీవ్రంగా అసంతృప్తి కల్గించింది. ఈ క్రమంలో తాజాగా జిల్లా …

Read More »

జ‌గ‌న్ మ‌న‌సున్నోడు.. ఇదిగో సాక్ష్యం.. కొట్టండ‌హే షేర్లు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరైనా ఆయన గురించి తెలియని వారు ఆయనకు ముక్కు మీద కోపం ఎక్కువ.ఆయన ఎవరు చెప్పిన కానీ వినడు.తను చెప్పిందే వినాలని అనుకునే మనస్తత్వం ఉన్నవాడు.మహిళలు అంటే అసలు గౌరవం ఉండదు అని ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,జగన్ అంటే పడని వారు చేసే ప్రధాన ఆరోపణలు. అయితే …

Read More »

Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తమ పార్టీ తరపున రాజ్యసభకు పంపించే అభ్యర్థిని ఖరారు చేసింది.అందులో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడానికి కేవలం రెండు సీట్లు మాత్రమే బలం తక్కువ.అయితే ఇదే సమయంలో అధికార టీడీపీ పార్టీ తమ మూడో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.ఈ క్రమంలో వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటిపై క్లారిటీ ఇచ్చింది.అందులో భాగంగా వైసీపీ తరపున రాజ్యసభ …

Read More »

చంద్ర‌బాబుకు వైసీపీ ఎమ్మెల్యే స‌వాల్‌..!!

చంద్ర‌బాబుకు వైసీపీ ఎమ్మెల్యే స‌వాల్‌..!! అవును, నెల్లూరు అర్బ‌న్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు స‌వాల్ విసిరారు. ద‌మ్ముంటే ప్ర‌త్యేక హోదా అంశంపై పోరాటానికి ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని స‌వాల్ విసిరారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న చివ‌ర శ్వాస వ‌ర‌కు ప్ర‌త్యేక హోదాపై పోరాడ‌తాన‌ని చెప్పాడు… మ‌రీ నీ శ‌రీరంలో చీము నెత్తురు ఉంటే మీ ఎంపీల చేత రాజీనామా …

Read More »

2019ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?ఎందుకు ..?కారణాలు ఏమిటి..?

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో దర్శి నియోజక వర్గంలో టీడీపీ తరపున బరిలోకి దిగిన శిద్దా రాఘవరావు కేవలం పదమూడు వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతోనే తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు.ఎందుకు గెలుస్తారు..గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారో ఒక లుక్ వేద్దామా ..దర్శి …

Read More »

చంద్ర‌బాబు 40 సంవ‌త్స‌రాల ప‌రువును ఒక్క మాట‌తో తీసేసింది..!!

చంద్ర‌బాబు 40 సంవ‌త్స‌రాల ప‌రువును ఒక్క మాట‌తో తీసేసింది..!! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి ప‌ద్మ ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబు ఏపీలో అరాచక పాల‌న‌, అవినీతి పాల‌న కొన‌సాగిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కాగా, వైసీపీ నేత వాసిరెడ్డి ప‌ద్మ శుక్ర‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. నా చ‌రిత్ర 40 సంవ‌త్స‌రాలు అంటూ సీఎం చంద్ర‌బాబు త‌న అనుకూల ఎల్లో మీడియాలో ఇంట‌ర్వ్యూలు ఇస్తూ త‌న‌కు …

Read More »

రోడ్డు ప్రమాదంలో ఏపీ టీడీపీ సీనియర్ నేత దుర్మరణం..!

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు తీవ్ర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురంలో జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందారు.కొత్తపేటకు చెందిన కోరం జయరాం ,ఆయన తండ్రి కోరం నాగేశ్వరరావు కారులో ప్రయాణిస్తుండగా రామచంద్రాపురం దగ్గర ఆయిల్ టాంకర్ ను డీకొట్టింది.అంతే కారు నుజ్జు నుజ్జు అయింది.కారోలో ఉన్న వీరిద్దరూ అక్కడక్కడే మృతి …

Read More »

ద‌మ్మున్న నాయ‌కుడు లేకుంటే.. ఇలానే జ‌రుగిద్ది : బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు, ఏపీ కో – ఆర్డినేట‌ర్ పురిఘ‌ల్ల రఘురామ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గురించి ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పురిఘ‌ల్ల ర‌ఘురామ్ మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్‌ను సినీ న‌టుడుగా కాకుండా.. ఒక ముఖ్య‌మంత్రిగా.. సుభిక్ష పాల‌న అందించి మేలు చేసిన వ్య‌క్తిగా ప్ర‌జ‌లు గుండెల్లోపెట్టుకున్నార‌ని, అలాగే, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని కూడా ప్ర‌జ‌లు వారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat