Home / ANDHRAPRADESH (page 877)

ANDHRAPRADESH

ప్రత్యేక హోదా పోరాటంలో ఎవరు హీరో..!ఎవరు విలన్..!-బాబు సొంత సర్వే..!

ఉమ్మడి ఏపీ విభజన సమయంలో అప్పటి కేంద్ర పాలకపక్షమైన యూపీఏ గవర్నమెంట్ ఏపీకిచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్రత్యేక హోదా.ఇదే అంశం గత సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారింది.అందుకే మిత్రపక్షాలుగా కల్సి మరి పోటిచేసిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇచ్చిన ప్రధాన హామీ తమకు అధికారాన్ని కట్టబెడితే పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తామని.అందుకే ఏపీ ప్రజలు బీజేపీ ,టీడీపీ చెప్పిన మాటలు నమ్మి ఇటు రాష్ట్రంలో అటు పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ …

Read More »

జ‌గ‌న్‌..! జైలు, చిప్ప‌కూడు మ‌రిచావా..?? :మ‌ంత్రి జ‌వ‌హ‌ర్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై లేనిపోని విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, అవి త‌న‌ను చాలా బాధించాయ‌ని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్ అన్నారు. కాగా, మంత్రి జ‌వ‌హ‌ర్ శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.. నీ కుటుంబ నేప‌థ్యం నీకేమ‌న్నా గుర్తుందా..? లేక మ‌రిచిపోయావా..? అని ప్ర‌శ్నించారు. మీ …

Read More »

గ‌వ‌ర్న‌ర్‌కు ప్ర‌ధాని పిలుపు..బాబు ర‌చ్చ‌పై స్పెష‌ల్ రిపోర్ట్‌

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఇర‌కాటంలో ప‌డే ప‌రిస్థితులు ఢిల్లీ వేదిక‌గా మొద‌ల‌వుతున్నాయి. ఏపీలో బీజేపీ, టీడీపీ విమ‌ర్శ‌ల‌ ప‌ర్వం కొన‌సాగుతున్న స‌మ‌యంలో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరివెళ్తారు. దేశ రాజధానిలో ఆయన రెండురోజులపాటు ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సంద‌ర్భంగా ఏపీలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌పై రిపోర్ట్ ఇవ్వ‌నున్నార‌ని …

Read More »

భవనాలు తప్పా ఒక్క ఉద్యోగం రాదు-జేసీ దివాకర్ రెడ్డి..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ ,సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరొకసారి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆయన స్టైల్.ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రజలు పోరాడుతున్న ప్రత్యేక హోదా ,ప్రత్యేక ఫ్యాకేజీ గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు శుక్రవారం అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు అంశాల …

Read More »

తేల్చేసిన గల్లా ..!ఇరకాటంలో చంద్రబాబు..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తేల్చి చెప్పాడు .ఈ రోజు శుక్రవారం రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది.ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలతో పాటుగా కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. see also : 2019 ఎన్నిక‌లు : సీఎం ఎవ‌రో తేల్చేసిన తాజా …

Read More »

వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలుపు ఎవరిది..!

ఏపీలో ఎన్నికల సమరానికి మరో ఏడాది ఉండగానే అప్పుడే ఎన్నికల వేడి మొదలైనట్లు ఉంది.అందుకే అధికార పార్టీ అయిన టీడీపీ ఎన్నికల్లో గెలవడానికి పక్క ప్రణాళికలు రచిస్తుంది.అందులో భాగంగానే గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ఏండ్లుగా ప్రత్యేక హోదా ఎమన్నా సంజీవనా అని ప్రత్యేక ఫ్యాకేజీకు ఒప్పుకుంది టీడీపీ .తాజాగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రత్యేక హోదా కంటే …

Read More »

ఆస్పత్రిలో చేరిన ఆనం వివేకా..!

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చేరారు.అయితే ఆయన గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో చికిత్స పొందుతున్నారు.తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేరారు అని వైద్యులు చెబుతున్నారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారు.ఈ …

Read More »

2019 ఎన్నిక‌లు : సీఎం ఎవ‌రో తేల్చేసిన తాజా స‌ర్వే..!!

2019 ఎన్నిక‌లు : సీఎం ఎవ‌రో తేల్చేసిన తాజా స‌ర్వే..!!, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పార్టీకి ఎన్నిసీట్లు వ‌స్తాయో.. ఇండియాటుడే-కార్వీ సంస్థ‌లు క‌లిసి తేల్చేశాయి. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని బాబు చేసే ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌వుతాయ‌ని, ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు అంటే డ‌బ్బా రాయుడ‌న్న కామెంట్లు ప్ర‌జ‌ల్లో వినిపిస్తున్నాయ‌ని ఆ స‌ర్వేలో తేలింది. see also : చంద్రబాబు …

Read More »

చంద్రబాబు కోసం ఆత్మహత్యకు ప్రయత్నించిన మోత్కుపల్లి …!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆప్తుడు ,నమ్మకమైన నాయకుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు టీటీడీపీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు.గురువారం తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతల సమన్వయ సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అయితే ఈ భేటీ మోత్కుపల్లి లేకుండానే జరగడం విశేషం.అంతే …

Read More »

ఏంటి భ‌య్యా.. ఈ తొక్క‌లో మీటింగులు.!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు శివాజీ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ప్ర‌త్యేక హోసాధ‌న కోసం రోడ్డుపైకి రాకుండా.. కాల‌యాప‌న చేస్తూ ప్ర‌త్యేక ప్యాకేజీ లెక్క‌లు అంటూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని చంద్ర‌బాబు, త‌న పాట్న‌ర్ ప‌వన్ క‌ల్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, నిన్న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వేదిక‌గా జ‌రిగిన ప్ర‌త్యేక హోదా రాష్ట్ర స్థాయి స‌ద‌స్సులో పాల్గొన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat