వరిసాగు చేసే రైతులు సోమరిపోతులట. ఈ మాటలు అన్నది ఎవరో కాదండి బాబోయ్.. ఏకంగా మంత్రి హోదాలో ఉన్న దేవినేని ఉమా. ఇక అసలు విషయానికొస్తే.. ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా రైతులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన వ్యవసాయ పంటల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట …
Read More »జనసేనాని సభలో.. వైఎస్ జగన్ ప్రభంజనం..!!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వారి వారి పార్టీ పటిష్టతలపై అంచనాలను వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అనంతపురం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. అదేంటంటే..!! జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలో వైఎస్ జగన్ పేరు మారుమోగింది. ఇక …
Read More »ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం భేష్.. పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ప్రసంశలు కురిపించారు.గల్ఫ్ బాధితుల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ సర్కారు బాగా పని చేస్తోందని ఆయన ప్రశంసించారు. ఇవాళ (ఆదివారం జనవరి-28)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా టూర్ లో భాగంగా కదిరిలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారని, అయితే వాళ్లను అక్కడ దళారులు వెట్టిచాకిరితో మోసం చేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో వారిని …
Read More »మలేషియాలో ఒక్కచోట సమావేశమై జగన్కు అభినందనలు తెలిపిన ప్రవాసాంధ్రులు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల 29వ తేదీన వైయస్ జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా మలేషియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ఒక్కచోట సమావేశమై ఆయనకు అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలని మలేషియాప్రవాసాంధ్రుల ప్రార్ధిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో మలేషియాలో నివసిస్తున్న …
Read More »చెన్నైలో వాక్ విత్ జగన్ ప్రోగ్రాం సూపర్ సక్సెస్
ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నెల 29వ తేదీన జననేత వైయస్ జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా వైసీపీ చెన్నైలో ‘వాక్ విత్ జగన్ అన్నా’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నైలో నిసిస్తున్న తెలుగు వారు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు …
Read More »ఛీ ఛీ వీడు తండ్రేనా…కన్న కూతురిపైనే
దేశంలో చాల దారుణంగా అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి.వావి వరుసలు మరచి నీచాతి నీచంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. మరి దారుణంగా కన్న కూతురుపైనే అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలో జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని కొత్తపేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహం జరిగింది. మిగతా ఇద్దరు కూతుళ్లు తల్లిదండ్రులతో కలిసి కూలీపనులకు వెళ్తున్నారు. ఏడాది క్రితం రెండవ …
Read More »విజయవాడలో భారీ భూకుంభకోణం..బోండా ఉమా భార్యపై కేసు
విజయవాడలో భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదయింది. ఏపీలో టీడీపీ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలకు అత్యంత విలువైన సమాచారం.వివరాల్లో వెళ్లితే.. స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు …
Read More »మీకు తెలుసా… సూర్యుడిని కనిపెట్టింది చంద్రబాబే నంట
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డావోస్ గురించి చెప్పిన మాటలపై వైసీపీ నాయకులు ఎద్దేవ చేశారు.చంద్రబాబు మాటలు వింటుంటే సూర్యుడిని ఎప్పుడూ చూడనట్లు దావోస్లో సూర్యుడిని కనుగొని వచ్చి ఇక్కడ జనానికి చెబుతున్నట్లు ఉందని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యంగ్యంగా అన్నారు. దావోస్ వెళ్లి వచ్చి సూర్యుడు ప్రాధాన్యతలు చెబుతున్నారు. అనాదిగా సూర్య నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అది మన సనాతన ధర్మం. అలాంటిది చంద్రబాబు …
Read More »25 విదేశీ నగరాల్లో వాక్ విత్ జగనన్న
ఈ నెల 29న నిర్వహిస్తున్న ‘‘వాక్విత్ జగనన్న’’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటô శ్వర్లు, అంబటి రాంబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 29వ తేదీ వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి దాటనున్న వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా వైసీపీ ఇతర దేశాల్లో ఉన్నఎన్ఆర్ఐలు మద్దతు ఇస్తున్నారు. మెల్ బోర్న్ లో వైసీపీ కన్వీనర్ మామిడి కౌసిక్ ఆధ్వర్యంలో …
Read More »నిన్నుముఖ్యమంత్రిగా చూడాలని ఉంది..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో జగన్ పాదయాత్ర నేటికి 73వ రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లలో కోనసాగుతుంది .జగన్ పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు మండలం మేగనూరుకు చెందిన కె.చెంచమ్మ …
Read More »