జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్ర సోమవారం ప్రారంభమైంది. జనసేనపార్టీ కార్యాలయం నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరిన పవన్కు ఆయన సతీమణి అన్నా లెజ్నోవా ఎదురొచ్చి హరతి ఇచ్చి నుదుట తిలకం దిద్దారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేస్తోన్నయాత్రికి పాపం ఇంట్లోవారెవరూ హాజరు కాకపోవడమే కాస్త జాలిగొలిపే అంశం. విదేశీ భార్య చేత తిలకం దిద్దించుకుని ముందుకు సాగడం సినీ ఫక్కీలో సాగినా.. ఇక …
Read More »వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి.. డేట్ ఫిక్స్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఓ మాజీ కేంద్ర మంత్రి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ జగన్ ప్రజల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఇటీవల కాలంలో పలు మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు చేసిన సర్వేల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా …
Read More »ఒకేరోజు 700 ప్రదేశాల్లో…15 దేశాల్లో ఏక కాలంలో వైఎస్ జగన్కు సంఘీభావం
వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్పం పాదయాత్ర ఈ నెల 28వ తేదీన నెల్లూరులో 1,000 కిలో మీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న సందర్భంగా ‘వాక్ విత్ జగనన్న’ (జగనన్నతో నడుద్దాం) అనే కార్యక్రమం చేపట్టాలని వైసీపీ పార్టీ పిలుపు నిచ్చింది. గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల్లో 3,000 కిలోమీటర్లు చేస్తున్న …
Read More »వాకాటి కేసులో రెవెన్యూ, బ్యాంక్ అధికారులు..?
ఏపీ లోని నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అరెస్ట్ సంచలనం సృష్టించింది. జిల్లాలో చాలామంది పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో ఉన్నారు . మాగుంట, ఆదాల, బీద మస్తాన్ రావు, కురుగొండ్ల, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేకపాటి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కన్నబాబు ఇలా అనేకమంది రాజకీయాల్లో ఉన్నా ఇటువంటి కేసులు ఎదుర్కొన్న వారిలో వాకాటి నారాయణ రెడ్డి ఒక్కరే. బొల్లినేని రామారావు మీద …
Read More »పవన్ కళ్యాణ్ మూడవ భార్య ఆత్మహత్యామత్నం
సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్బుక్లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ పూనమ్కౌర్తో పవన్ కల్యాణ్కు ఎఫైర్ ఉందని బల్లగుద్ది మరీ చెప్పారు. అంతేకాదు పూనమ్ బర్త్డ్ డే రోజు పవన్ కళ్యాణ్ బొంబాయిలో ఒక స్టార్ హోటల్లో …
Read More »చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ జగన్ షాకింగ్ రియాక్షన్..!!
చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అయితే, నిన్న జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..మీ అందరికీ బైక్లు ఉన్నాయా..? కార్లు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు. మరి వాటికి పెట్రోలు, డీజిల్ పోయించుకుంటారు కదా..? ఒక్కసారి తమిళనాడు బాడర్కు వెళ్లి పెట్రోలు ధర ఎంతో కనుక్కోండి అక్కడ ఏపీలో పోల్చితే …
Read More »తెలంగాణలో టీడీపీ వెలిగిపోతోందట..!
తెలంగాణలో టీడీపీ వెలుగిపోతుందట. అయితే, ఇటీవల జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నల్గొండ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన విషయం తెలిసిందే. టీడీపీని ఎంతవీలైతే.. అంత త్వరగా టీఆర్ఎస్లో కలిపేస్తే మంచిదని చంద్రబాబుకు సలహాకూడా ఇచ్చారు మోత్కుపల్లి నర్సింహులు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ఐటీశాఖ మంత్రి, టాడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి …
Read More »ప్రజాసంకల్పయాత్ర..68వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. 68వ రోజు పాదయాత్రను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగించనున్నారు.ఈ మేరకు 68వ రోజు పాదయాత్ర షెడ్యుల్ విడుదలైంది.ఈ నేపధ్యంలో సోమవారం ఉదయం జగన్ కాళహస్తి శివారులోని పానగల్ నుంచి 68వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ మొదలుపెట్టనున్నారు.తంగెళ్లమిట్ట, పర్లపల్లి, పల్లమల, కత్తివారి కండ్రిగ, బసవనగుంట, అల్లత్తుర్ క్రాస్, పట్టాభిరెడ్డి గిరిజన కాలనీ …
Read More »‘పీకే లవ్’ అంటూ మరోసారి పూనమ్ సంచలన ట్వీట్
కత్తి మహేష్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య జరుగుతున్న వివాదంలోకి చిన్న ట్వీట్ ద్వారా ఎంటరైన పూనమ్ కౌర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు.పవన్ కల్యాణ్ ఒక వ్యక్తికాదు.. ఒక శక్తి .. ఆ శక్తి ముందు ఎవరైనా కరిగిపోవాల్సిందే అనే విధంగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘పవిత్రంగా ఉండాలనే ఆలోచనే ఒక శక్తి. అది దైవశక్తి కంటే గొప్పది. …
Read More »జగన్కు తప్పిన భారీ ప్రమాదం..
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది.ఇవాళ పాదయాత్రలో భాగంగా జగన్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా సభా వేదిక కూలింది.ఈ ప్రమాదంలో పది మంది వైసీపీ కార్యకర్తలకు గాయం కాగా..జగన్ సురక్షితంగా బయటపడ్డారు.కాగా,జగన్ తలపెట్టిన పాదయాత్ర నేటికి 900 కిలోమీటర్ల మైలురాయిని దాటింది..ఈ సందర్బంగా శ్రీకాళహస్తి …
Read More »