Home / ANDHRAPRADESH (page 969)

ANDHRAPRADESH

జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై మోడీ ఆరా..! ఎందుకో తెలుసా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైకాపా అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌డుతున్న ప్ర‌జా సంక‌ల్ప పాదయాత్ర ఇప్పుడు ఏపీ స‌ర్కార్ గుండెళ్లో రైలు పరుగెత్తేలా చేస్తోంది. న‌వంబ‌ర్ 6వ తేదీన ప్రారంభ‌మైన జ‌గ‌న్ పాద‌యాత్రకు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. జ‌గ‌న్ అడుగులో అడుగు వేసేందుకు భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు విచ్చేస్తుండ‌టంతో… జ‌గ‌న్ పాద‌యాత్ర ఇప్పుడు ప‌లు పార్టీల‌ను ఆక‌ర్షిస్తోంది. దీంతో అలెర్ట్ అయిన చంద్ర‌బాబు స‌ర్కార్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు …

Read More »

ఉదారతను చాటుకున్న వైఎస్ జగన్.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై ఎనిమిది రోజులుగా రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అనంతపురం జిల్లాలో జగన్ కు విభిన్న వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకుపోతున్నారు . దాదాపు ముప్పై ఎనిమిది రోజు పాదయాత్ర చేస్తున్న జగన్ పంట పొలాల్లోకి వెళ్లి మరి …

Read More »

38వ రోజు జ‌గ‌న్ పాద‌యాత్ర హైలైట్స్ ఇవే..!!

వైఎస్ఆర్ కాగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 38వ రోజు అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రంలో కొన‌సాగింది. డిసెంబ‌ర్ 18న ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ర్శ‌న‌మ‌ల నుంచి ప్రారంభ‌మైన జ‌గ‌న్ పాద‌యాత్ర న‌డిమ‌గ‌డ్డ‌ప‌ల్లె క్రాస్, బిల్వంప‌ల్లి, నేల‌కోట‌, బుడ్డారెడ్డిప‌ల్లి ఏలుకుంట్ల మీదుగా త‌న‌కంటివారిప‌ల్లె మీదుగా సాగింది. ఈ సంద‌ర్భంగా స్థానికులు, గ్రామ‌స్థులు, పార్టీ నేత‌లు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. యాత్ర‌లో భాగంగా …

Read More »

2019లో టీడీపీ ఓడిపోతుంది బీజేపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోతుంది అని ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఆ పార్టీకి మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .సోమవారం విడుదలైన గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడంపై ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు . ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మెజారిటీ రాదు .అప్పుడు మేమే హీరోలం …

Read More »

‘అంత దూరం నుంచి ఎందుకొచ్చావు..ఇబ్బంది కదా?’అని జగన్‌ అంటే…బాలుడు చేప్పిన మాట

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర(పాదయాత్ర) 38వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలో నడిమిగడ్డ పాల్‌ క్రాస్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యి విజయవంతంగా సాగుతున్నది. ఈ పాదయాత్రలో జగన్ ప్రజలపై..చిన్న పిల్లలపై తన అభిమానన్ని స్వయంగా చూపించాడు. రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగౌడ్‌ కుమారుడు కార్తీక్‌ బళ్లారిలో 8వ తరగతి …

Read More »

కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించే నాయ‌కుడు ఎవ‌ర‌ు..?

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఇప్ప‌టికే రాష్ర్టంలో కాక పుట్టించింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో నంద్యాల ఉప ఎన్నిక జ‌రిగిన విషయం తెలిసిందే. గెలుపు కోసం టీడీపీ నుంచి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, వైసీపీ నుంచి శిల్పామోహ‌న్‌రెడ్డి పోటీ పడగా. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్క‌డే ఉండి గెలుపుకోసం ఎన్నో తంటాలు పడి గెలిచారు. ఇక తాజాగా క‌ర్పూలు జిల్లాలో మ‌రో ఉప ఎన్నిక‌కు తెర‌లేవ‌నుంది. టీడీపీ నుండి ఎమ్మెల్సీగా …

Read More »

జ‌గ‌న్ దెబ్బ‌కి.. టీడీపీ బ్యాచ్ మొత్తం ఈ స్థాయిలో భ‌య‌పడుతుందా..?

వైసీపీ అధినేత‌ జగన్ పాద‌యాత్ర‌లో భాగంగా ప్రజల పై కురిపిస్తున్న హామీల వర్షంలో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో పాదయాత్రలో ఉన్న జగన్ తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పెన్షన్లు వెయ్యి నుంచి రెండువేల రూపాయలకు పెంచుతామని, నిరుద్యోగ భృతి చేనేతలకు 45 ఏళ్ళకే పెన్షన్లు, విద్యార్థులకు భారీ ఉపకార వేతనాలు ఇలా …

Read More »

ఆదివారం తవ్వకాల్లో కొన్ని బయటపడ్డాయి…అవి..ఏంటివి…?

కొన్నేళ్లుగా కర్నూల్ జిల్ల చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అధికారులే ఏకంగా రంగంలోకి దిగి పోలీసు బందోబస్తు మధ్య ఈనెల 13 నుంచి కోటపై తవ్వకాల పనులు చేపట్టారు. మొదటి రోజు గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో ఓ కమిటీని ఏర్పాటు చేసి తవ్వకాల పనులు ముమ్మరం చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ …

Read More »

చంద్రబాబుపై సంఛలన వ్యాఖ్యలు చేసిన..యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

ప్ర‌ముఖ సాహితీవేత్త‌, మాజీ ఎంపీ యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ ఒకానొక స‌మ‌యంలో టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో చీపురు ప‌నిచేసేందుకు కూడా సిద్ధ‌పడ్డార‌ట‌. ఈ మాట‌లు ఎవ‌రో చెప్పిన‌వి కావు. స్వ‌యాన యార్ల‌గ‌డ్డ లక్ష్మీ ప్ర‌సాద్ చెప్పిన‌వే. ఇంత‌కీ ఆయ‌న చీపురు ప‌నిచేసేందుకు కూడా సిద్ధ‌ప‌డేలా చేసింది ఎవ‌రో కాదండి బాబూ.. స్వ‌యాన ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడే. త‌న‌కు ఆ ప‌రిస్థితి వ‌చ్చేందుకు దారితీసిన కార‌ణాల‌ను ఇటీవ‌ల …

Read More »

అలా చేశాకే.. 2024లో మ‌ళ్లీ ఓట్లు అడుగుతా :వైఎస్ జ‌గ‌న్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పూర్తిగా మ‌ద్యాన్ని నిషేధిస్తామ‌ని ఆ పార్టీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చెప్పారు. కాగా, ఆదివారం అనంత‌పురం జిల్లా.. ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ… చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత రాష్ట్రంలో మ‌ద్యం ఏరులై పారుతోంద‌న్నారు. అంతేగాక పొదుపు సంఘాల‌కు, రైతుల‌కు జీరో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat