కరోనా మహమ్మారి కారణంగా సినీ కార్మికుల కష్టాలను తీర్చేందుకు టాలీవుడ్లో సీసీసీని చిరంజీవి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి సెలబ్రిటీలందరూ విరాళం ప్రకటిస్తూ వారి ఉదారతను చాటుకుంటున్నారు. టాలీవుడ్లోనే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలలో కూడా పేద సినీ కార్మికులను ఆదుకునేందుకు అక్కడి ఫెడరేషన్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ రూ. 10 లక్షల విరాళం ప్రకటించి తన గొప్పమనసును చాటుకున్నారు. ఈ …
Read More »రైతులకు అండగా ఉందామంటున్న అనసూయ
ప్రస్తుతం గజగజవణిస్తున్న కరోనా విజృంభిస్తున్న తరుణంలో రైతన్నలకు అండగా ఉందామని హాట్ అండ్ బ్యూటీ యాంకర్ అనసూయ పిలుపునిచ్చింది. అనసూయ తన ఇన్ స్టాగ్రమ్ లో రైతులను ఉద్ధేశిస్తూ ఒక వీడియోను పోస్టు చేసింది.ఆ వీడియోలో ” రైతు దేశానికి వెన్నుముక..రైతు లేనిదే మనుగడ లేదు.కరోనా దాడి చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మనమంతా రైతులకు అండగా నిలుద్దాం.మామిడి,అరటి ,బత్తాయి,నిమ్మ,జామ కాయలను కొనుక్కుందాం.. పండ్లను తిందాం..రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం..ఆరోగ్యాన్ని …
Read More »పోలీస్కి షేక్ హ్యాండ్ .. హీరోకి క్లాస్ పీకిన నెటిజన్స్
కరోనా కారణంగా చెడే కాదు మంచి కూడా జరుగుతుంది. పాత కాలం నాటి పద్దతులు ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తుండడంతో అప్పటి వారు తెగ సంతోషిస్తున్నారు. అయితే కరోనా అనేది ముఖ్యంగా చేతులు కలపడంతో వస్తుందని, ఎవరైన కలిసినప్పుడు విష్ చేసేందుకు చేతులు కలపడంకి బదులుగా నమస్తే పెట్టాలని ప్రభుత్వాలు, సెలబ్రిటీలు చెబుతూ వస్తున్నారు. అయితే ఓ బాలీవుడ్ హీరో పోలీస్కి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆయనపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. …
Read More »మాస్ లుక్లో బన్నీ
అల్లు అర్జున్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్న కథానాయిక. గత ఏడాది అక్టోబర్లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. మేలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేశారు. కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా పడింది. బుధవారం అల్లు అర్జున్ జన్మదినోత్సవం సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ …
Read More »హీరోలు నరేష్, గోపిచంద్ దాతృత్వం
కష్ట సమయాలలో తామున్నామనే భరోసా ఇస్తు మంచి మనసు చాటుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ భారీ విరాళాలు అందించగా, తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు వీకే నరేష్ ఈ సమయంలో ‘మా’ సభ్యులకు అండగా నిలబడటం తన బాధ్యత అని భావించారు. ఇందులో భాగంగా ఆయన 100 కుటుంబాలని దత్తత తీసుకుని ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 10 …
Read More »లక్ష కుటుంబాలకు అండగా అమితాబ్
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జీవనాధారం కోల్పోయిన సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ఎందరో సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ లక్ష కుటుంబాలకు తన వంతుగా సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫిడరేషన్లో సభ్యులుగా ఉన్న లక్ష మంది రోజువారీ సినీ కార్మికుల కుటుంబాలకు నెలవారీ …
Read More »వర్మ నువ్వు తోపు
అందరి దారి ఒకటైతే నా దారి రహదారి అంటున్నాడు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.నిత్యం ఏదో ఒక అంశంపై వివాదాస్పద ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తాడు వర్మ. తాజాగా కరోనా వైరస్ పై తనదైన స్టైల్ లో స్పందించాడు.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి దాన్ని పుట్టించిన దేవు డ్నే అడగాలని వర్మ ట్వీట్ చేశాడు.ఆయన ఇంకా దేవుడు సృష్టించిన ఈ వైరస్ అదే దేవుడు సృష్టించిన …
Read More »రకుల్ కు అందమే కాదు గొప్ప మనస్సు ఉంది
తన అందాలతో చక్కని అభినయంతో కుర్రకారును మతి పోగొట్టింది బక్క పలచని హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ .కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా ఎలా టైం ను స్పెండ్ చేయాలో జిమ్ చేస్తూ వీడియోని విడుదల చేసింది ఈ హాట్ భామ. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తనకు మత్తెక్కించే అందమే కాదు గొప్ప మనస్సు కూడా ఉందని …
Read More »బీజేపీ నేత తనయుడితో మహానటి పెళ్లా
మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. బీజేపీ నేతకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన తనయుడ్ని కీర్తి వివాహమాడబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు ఇప్పటికే అన్ని విషయాలు మాట్లాడుకున్నారని.. పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకునేందుకు కీర్తి కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. వివాహ వేదిక, పెళ్లి తేదీ తదితర విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి ఇందులో …
Read More »కార్యాలయాన్ని ఇచ్చిన షారుక్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు తమ ఆఫీస్ను క్వారంటైన్ ఫెసిలిటీగా మలిచారు. నాలుగు అంతస్థుల కార్యాలయాన్ని కరోనా స్వీయ నిర్బంధ కేంద్రంగా ఉపయోగించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అప్పగించారు. ఈ ఆఫీస్లో చిన్నారులకు, మహిళలకు, పెద్దలకు సాయం అందించే దిశగా చర్యలు చేపట్టారు.
Read More »