Home / NATIONAL (page 167)

NATIONAL

ఢిల్లీలో గెలుపు ఎవరిదీ..?

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేలింది. కాంగ్రెస్,బీజేపీలతో పాటుగా ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ కూడా తమదంటే తమదే అధికారమని ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో.. ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారో టైమ్స్ నౌ పోల్ లో నిర్వహించిన సర్వేలో తేలింది. మొత్తం డెబ్బై సీట్లలో యాబై రెండు శాతం ఓట్ల షేర్ తో 54-60స్థానాలను ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ …

Read More »

చైనా నుండి వచ్చినవారిపై మెడికల్ టెస్ట్..రిజల్ట్ ‘నెగటివ్’ !

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చైనా లో కరోనా వ్యాపించిన ప్రాంతంలో ఉన్న భారతీయులను అక్కడినుండి తరలించాలని ప్రత్యేక విమానాల్లో వారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే 406 మంది ఈ వైరస్ విషయంలో టెస్ట్ చెయ్యగా రిజల్ట్ నెగటివ్ వచ్చిందని బోర్డర్ ఆఫీసర్ ఒకరు సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి నాలుగు ఐసోలేషన్ బెడ్ లు తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎయిమ్స్ మరియు సఫ్దర్‌జంగ్ నుండి …

Read More »

కేంద్ర మంత్రిని కలిసిన వైసీపీ ఎంపీలు

వైసీపీ ఎంపీలు సోమవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. మంత్రిని కలిసినవారిలో ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, ఎన్‌ రెడ్డప్ప, తలారి రంగయ్యలు ఉన్నారు. ఈ భేటీ అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని కలిసినట్టు తెలిపారు. కృష్ణపురం ఉల్లి సమస్యను మంత్రికి వివరించామని చెప్పారు. రైతులు నవంబర్‌ నుంచి ఉల్లి ఎగుమతి కోసం ఎదురు చూస్తున్నారని ఆయన …

Read More »

అది బీజేపీ కాదు.. “నాథూరామ్ గాడ్సే” పార్టీగా మార్చుకోండి !

కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక బీజెపీ ఎంపీ అనంత్‌కుమార్ పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మహాత్మా గాంధీ స్వాతంత్య్ర పోరాటం “నాటకం” అని పిలిచినందుకు భారతీయ జనతా పార్టీను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ సోమవారం “నాథురామ్ గాడ్సే పార్టీ” గా మార్చాలని సూచించింది. బీజేపీ ఎంపీ బెంగళూరులో బహిరంగ సభలో ప్రసంగిస్తూ “ఈ నాయకులు బ్రిటిష్ వారి ఆమోదంతో స్వాతంత్య్ర సంగ్రామం …

Read More »

కరోనా ఎఫెక్ట్..అప్రమత్తమైన కేరళ..రెండో కేసు కూడా అక్కడే !

చైనాతో పాటు పలు అగ్రదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతీయులను కూడా వణికిస్తుంది. ఎందుకంటే కేరళలోని ఈ వైరస్ కు సంబంధించి జనవరి 30న మొదటి కేసు నమోదయింది. ఇక్కడ ఒక విద్యార్ధికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ విద్యార్ధి మరణించాడు కూడా. ఈ యువకుడు వుహాన్ లో చదువుకుంటున్నాడు. అక్కడ వైరస్ ఎక్కువ అవ్వడంతో తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇక తాజాగా యూనియన్ …

Read More »

సోనియాకు అనారోగ్యం..?

జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం కారణంతో ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరగా ప్రస్తుతం ఆమెకు వైద్యులు చిక్సిత అందిస్తున్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి అధికారిక ‍ప్రకటన వెలువడలేదు. పార్టీ వర్గాలు మాత్రం సాధారణ చెకప్‌ కు వెళ్లినట్టు చెబుతున్నారు. కొంతకాలంగా సోనియా ఉదర కోశ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. దీనికి గతంలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ …

Read More »

బ్రేకింగ్ న్యూస్..గ్రాడ్యుయేట్లకు 5,000, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు 7.500 నిరుద్యోగ భృతి

అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చోప్రా, కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్‌లు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను, 20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి నెలా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, 20 వేల …

Read More »

కేరళలో కరోనా వైరస్

కేరళలో కరోనా వైరస్ ఉంది అనే సంగతి విదితమే. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో కరోనా వైరస్ బాధితుడ్ని వైద్యులు గుర్తించారు. అయితే ఇతను కరోనా భారీన పడిన మరో బాధితుడ్ని చైనాలో కలవడం వలన ఇది సోకినట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. చైనా నుండి వస్తున్న వారందర్నీ పరిక్షిస్తున్నాము అని తెలిపారు. మరోవైపు చైనా నుండి వచ్చిన ఇండియన్స్ ను …

Read More »

ఏపీ తప్పకుండా న్యాయం జరుగుతుంది..కేంద్ర మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అన్నారు. జమ్మూకాశ్మీర్‌, ఆంధ్రప్రదేశ్‌ రెండూ వేరువేరు అంశాలన్నారు. ఆర్టికల్ 371 రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌ను యూటిగా చేశామని పేర్కొన్నారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ చాలా బాగుందన్నారు. ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఈ దశబ్దానికి తొలి బడ్జెట్‌ అంటూ కొనియాడారు. కేంద్ర బడ్జెట్లో …

Read More »

డిపాజిట్ల దారులకు మోదీ సర్కారు గుడ్ న్యూస్

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం డిపాజిట్ల దారులకు తీపికబురు అందించింది.2020-21 సార్వత్రిక బడ్జెట్లో భాగంగా బ్యాంకు వినియోగదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్తను తెలియజేస్తూ” బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతం రూ.1 లక్ష వరకు ఉన్న ఇన్సూరెన్స్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ ప్రతిపాదించారు. ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏదైనా బ్యాంకు దివాళా తీస్తే.. సదరు బ్యాంకు కస్టమర్లకు అసలు మొత్తం, వడ్డీలపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat