ఈ రోజు జరుగుతున్న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తమదేనని బీజేపీ సీఎం అభ్యర్ధి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని షికారిపుర నుంచి పోటీ చేస్తున్న ఆయన..ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షికారిపుర నుంచి 50వేలకు పైగా మెజార్టీతో గెలుపొందుతానని, కర్నాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు . తమకు 140 నుంచి 145 సీట్లు వస్తాయని, ఈ నెల 17 సీఎంగా తాను …
Read More »ఈ నెల 30,31న దేశవ్యాప్తంగా బ్యాకులు బంద్..ఎందుకో తెలుసా..?
ఈ నెల చివరివారంలో దేశవ్యాప్తంగా బ్యాకులు రెండు రోజులపాటు ముతపడనున్నాయి. ఈ నెల 30,31 న బ్యాకు ఉద్యోగుల సంఘం సమ్మెను ప్రకటించింది.అందువల్ల ఆ రెండు రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నా యి. అయితే ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా ఉన్నా అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొననున్నారు.వారి వేతనాలు పెంపుపై సరైన నిర్ణయం తీసుకోవాలని పదే ,పదే విజ్ఞప్తి చేసినా…కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు …
Read More »ప్రారంభమైన కన్నడ పోలింగ్..!!
దేశం మొత్తం ఆసక్తిగా ఎదిరిచూస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఈ రోజు ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు పోలింగ్ జరగనుంది.మొత్తం 222నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది.అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 2600 మంది అభ్యర్ధుల భవిష్యత్తును కన్నడ ఓటర్లు తేల్చనున్నారు. కర్ణాటక ఎన్నికల కోసం మొత్తం 55,600 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.ఇప్పటికే ఓటర్లు పోలింగ్ బుత్ ల వద్దకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్యమంత్రి …
Read More »25 మంది అమ్మాయిల బ్రా తొలగిస్తే ..అక్కడ ప్రశ్నాపత్రం అడ్డుపెట్టుకోని పరిక్ష
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) చరిత్రలో ఎన్నడూ లేనంత కళంకానికి గురైంది. దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ అర్హత పరీక్ష సందర్భంగా డ్రెస్ కోడ్ పై పెట్టిన ఆంక్షలపై అధికారుల అహంకారపూరిత వైఖరి వల్ల పరీక్షకు హాజరైన విద్యార్థినులు ఘోరమైన అవమానాలను ఎదుర్కొన్నారు. విద్యార్థినులు బ్రాలు ధరించివస్తే పరీక్షకు కూర్చోనివ్వలేదు. వేసుకున్న జీన్స్దుస్తులకు మెటల్ బటన్స్ ఉండటాన్ని కూడా అధికారులు ఒప్పుకోలేదు. పొడవు చేతులు చొక్కాలు విప్పలంటూ వేధింపులకు …
Read More »కర్నాటక ఎన్నికలపై లగడపాటి సర్వేలో విజయం ఎవరిదో తెలుసా..!
సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు. మీడియా సంస్థలు ఇతర స్వతంత్ర సంస్థలు ఎన్ని సర్వేలు చేసినా అవి అటోఇటో ఉంటున్నాయి. అయితే లగడపాటి సర్వే మాత్రం ఏమాత్రం పొల్లుపోకుండా అంచనా వేస్తుంటుంది. అందుకే ఆయన సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కర్నాటక పీఠం ఎవరికి దక్కబోతోందనేదానిపై కూడా లగడపాటి …
Read More »సీఎం కేసీఆర్ కు ఛత్తీస్ గఢ్ రైతు ధన్యవాదాలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ఈ నెల 10న ప్రారంభించనున్న రైతు బంధు పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే రైతులకు పెట్టుబడి సాయం కోసం ఎకరాకు 8 వేలు ఇస్తున్న సీఎం కేసీఆర్ కు తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల రైతులు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పంట పెట్టుబడికి సాయం చేస్తున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఛత్తీస్ గఢ్ కు చెందిన రాజీవ్. …
Read More »కలిసి ఉండటానికి పెళ్లి కావాల్సిన అవసరం లేదు..సుప్రీం కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు కీలకమైన వాఖ్యలు చేసింది.ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేయటానికి పెళ్లి చేసుకుని ఉండాలి అన్న నిబంధన ఏమీ లేదని కోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండకూడదు అనటం తప్పని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది . మేజర్ అయిన జంట పెళ్లి చేసుకోకపోయినా కలిసి ఉండొచ్చని తెలిపింది. ఆ హక్కు వారికి ఉంటుందని తేల్చిచెప్పింది. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తూ 2005లో తీసుకొచ్చిన చట్టంలో ఈ …
Read More »ముఖేష్ అంబానీకి కాబోయే అల్లుడెవరో తెలుసా..?
ప్రముఖ వ్యాపారవేత్త , రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ఓ గుడిలో జరిగింది. ఇంతకీ ముఖేష్ అంబానీ అల్లుడు ఎవరనుకుంటున్నారా..? అయన ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్.పిరమల్ రియాలిటీ అనే ఓ దేశంలోకెల్లా అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకదానికి ఫౌండర్.ఈ రియల్ కంపెనీకన్నా ముందు పిరమల్ స్వాస్థ్య అనే ఓ కంపెనీ వాళ్ళకు ఉండేది. రోజుకు …
Read More »ఆ ఎమ్మెల్యేతో రాహుల్ గాంధీకి పెళ్లి… నిజమేనా
ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్నకాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాయ్బరేలీ నియోజకవర్గ ఎమ్మెల్యే అదితీ సింగ్ను పెళ్లాడనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సోశాల్క్ మీడియాలో వైరల్ గా మరీనా ఈ వార్తలకు చెక్ పడింది.పెళ్లి పుకార్లపై ఎమ్మెల్యే అదితీసింగ్ స్పందించడంతో అనేక ఊహాగానాలకు తెరపడింది. రాహుల్ తనకు రాఖీ బ్రదర్ అంటూ ఆమె స్పష్టం చేసింది. ఆమె …
Read More »వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యడ్యూరప్ప
మరికొన్ని రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారం చేస్తున్నాయి.ఈ ప్రచారంలో భాగంగా కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారు . బెళగావిలో ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ.. ఓటు వేయ నిరాకరించే ఓటర్ల కాళ్లు, చేతులు కట్టి పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి బీజేపీకి ఓటువేయించాలని కార్యకర్తలకు …
Read More »