Home / NATIONAL (page 34)

NATIONAL

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ మహాలక్ష్మి గణపతి

దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా కొలువుదీరాడు. ఖైరతాబాద్ గణనాథుడి వద్ద సందడి షురూ అయ్యింది. ఈ భారీ పంచముఖ మహాలక్ష్మీ విగ్నేశ్వరుడుకి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తొలిపూజ చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 50 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. జూన్ 10 నుంచి 150 మంది కళాకారులు 80 రోజులు …

Read More »

తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా రోజు రోజుకు కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది.దీంతో వరుసగా రోజువారీ కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన గత 24గంటల్లో దేశంలో కొత్తగా 5,439 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో 22,031 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్‌ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.70శాతంగా ఉందని పేర్కొంది. …

Read More »

రైల్వే ప్రయాణికులకు షాక్

మీరు ఎక్కువగా రైల్వేలో ప్రయాణిస్తున్నారా..?. మీకు రైల్ లో ప్రయాణించకపోతే అసలు జర్నీ చేసినట్లే ఉండదా..?. తరచుగా రైల్ టికెట్లను బుక్ చేసుకుని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకుంటున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే . రైల్వే టికెట్ ,హోటల్ గది బుకింగ్ రద్దు చేసుకుంటే ఇప్పటికే అమలుల్లో ఉన్న క్యాన్సిలేషన్ చార్జీలతో పాటు ఇక నుండి వస్తు సేవల పన్ను అదే అండి జీఎస్టీ …

Read More »

పిక్నిక్‌లో విషాదం.. జలపాతంలో కొట్టుకుపోయిన ఫ్యామిలీ

ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సరదాకోసం విహారయాత్రకు వెళ్లిన ఓ కుంటుంబంలో ఆరుగురు జలపాతంలో కొట్టుకుపోయి విగతజీవులుగా మారారు. . మధ్యప్రదేశ్‌కు చెందిన 15 కుటుంబ సభ్యులు ఆదివారం రాయ్‌పూర్‌కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్‌దహా వాటర్‌ఫాల్ వద్ద పిక్నిక్‌కు వెళ్లారు. అనంతరం జలపాతంలో స్నానం చేసేందుకు ఏడుగురు వెళ్లగా వారంతా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం …

Read More »

జిమ్‌లో కొత్త పెళ్లికూతురి ఎక్సర్‌సైజ్

ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ల ట్రెండ్ నడుస్తోంది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ రకరకాల లోకేషన్లలో, డిఫెరెంట్ కాన్సెప్ట్‌లతో ఫోటోలు క్లిక్ మనిపించేస్తున్నారు. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పెళ్లి కూతురు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా.. తమిళనాడుకు చెందిన ఓ యువతి ప్రీ వెడ్డింగ్ షూట్‌ కాస్తా కొత్తగా …

Read More »

వారసులకు బాధ్యతలు పంచిన ముకేష్‌ అంబానీ

5జీ సర్వీసులపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేష్‌‌ అంబానీ కీలక ప్రకటన చేశారు. దీపావళి నాటికి దేశంలోని ముఖ్యనగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలు స్టార్ట్‌ చేస్తామని చెప్పారు. రిలయన్స్‌ ఏజీఎం మీటింగ్‌ ముకేష్‌ అంబానీ మాట్లాడారు. తొలుత ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రతి నెలా ఈ సర్వీసులను విస్తరించుకుంటూ వెళ్తామని తెలిపారు. 2023 డిసెంబర్‌ నాటికి దేశంలోని ప్రతి …

Read More »

విమానం ఆకాశంలో ఉండగానే పైలట్ల ఫైటింగ్‌

విమానం ఆకాశంలో ఉండగానే ఇద్దరు పైలట్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాలర్లు పట్టుకుని మరీ పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. విమానం కాక్‌పిట్‌లోనే ఇలా జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో చోటుచేసుకుంది. ఎయిర్‌ఫ్రాన్స్‌కు చెందిన విమానం జెనీవా నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన తర్వాత కాక్‌పిట్‌లో ఉన్న పైలట్‌, కోపైలట్‌ మధ్య గొడవ జరిగింది. దీంతో వాళ్లిద్దరూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. …

Read More »

దసరాకు ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు..?

సెలవు అనే మాట వినగానే స్కూలు పిల్లలకే కాదు ప్రైవేట్ సర్కారు ఉద్యోగులకు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్‌ హాలిడేస్‌ పాయసంలో జీడిపప్పులా మహదానందాన్ని ఇస్తాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రానున్న దుర్గాపూజ నేపథ్యంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 దాకా, అంటే పదకొండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు మొత్తంగా దుర్గాపూజ జరిగే నెలలో …

Read More »

దేశంలో కొత్తగా 9560 కరోనా పాజిటీవ్  కేసులు

దేశంలో కొత్తగా 9560 కరోనా పాజిటీవ్  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కి చేరాయి. ఇందులో 4,37,83,788 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మృతిచెందగా, 87,311 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 41 మంది మృతిచెందగా, 12,875 మంది కరోనా నుంచి బయటపడ్డారు.

Read More »

‘వందే భారత్‌’ రైలు ట్రయల్‌ రన్‌.. స్పీడ్‌ ఎంతో తెలుసా?

‘వందేభారత్‌’ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో డెవలప్‌ చేసిన సెమీ హైస్పీడ్‌ ట్రైన్‌ అదరగొట్టింది. ఇటీవల నిర్వహించిన ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయింది. గంటకు 180కి.మీ వేగాన్ని నమోదు చేసింది. ట్రైన్‌ ట్రయల్‌ రన్‌ సమయంలో దాని వేగాన్ని స్పీడో మీటర్‌తో చెక్‌ చేశారు. స్మార్ట్‌ ఫోన్‌లో స్పీడో మీటర్‌ ఆయప్‌ డౌన్‌లోడ్‌ చేసి అందులో వేగాన్ని చెక్‌ చేయగా అత్యధికంగా 183కి.మీ స్పీడ్‌ నమోదైంది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వేశాఖ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat