భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,272 మందికి కోవిడ్ సోకగా.. 36 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 13,900 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,01,166కు చేరింది. దేశంలో రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 4.21 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 209 కోట్ల 40 …
Read More »రేపు మునుగోడుకు అమిత్ షా
తెలంగాణలో నల్లగొండ జిల్లా మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు రేపు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా బహిరంగ సభకు బయలుదేరనున్నారు. అనంతరం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీని సందర్శించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అమిత్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More »షాక్.. యూపీఐ పేమెంట్స్కు ఇకపై ఛార్జీలు!
మరో బాదుడుకు ప్రజలు సిద్ధమవ్వాల్సిందేనా? ఇప్పటికే జీఎస్టీ, ఇతర పన్నులతో సతమతమవుతున్న సగటు వినియోగదారుడిపై ఆర్బీఐ రూపంలో మరో భారం వేయనుందా? దీనికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులపైనే అదనపు భారం ఉండగా.. ఇకపై యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) పేమెంట్స్కు కూడా ఛార్జీల రూపంలో కొంత వసూలు చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. నోట్ల రద్దు తర్వాత ఆన్లైన్, యూపీఐ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. పాకెట్లో …
Read More »ఎవరు రసికులు..ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయి..?
సహజంగా శృంగారం అంటే మగవాళ్లకు ఎక్కువ కోరికలు ఉంటాయి. వాళ్ళే పెద్ద రసికులు అని అందరూ అంటారు. కానీ ఎవరు రసికులు.. ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.. అయితే మన దేశంలో సహజంగా మగవాళ్లకే ఎక్కువగా అక్రమ సంబంధాలుంటాయని భావన అందరిలో ఉంది. అయితే ఒక తాజా సర్వేలో మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఆ సంబంధాలుంటాయని తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేరుతో …
Read More »కూతురి ఫస్ట్ బర్త్డేకి లక్ష పానీపూరీలు ఫ్రీ
ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేసే రోజుల్లో ఆ తండ్రి ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ పోషణకు పానీపూరీ బండి పెట్టుకున్న ఓ సాధారణ చిరువ్యాపారి కూతురి మొదటి పుట్టినరోజుకు ఏకంగా లక్ష పానీపూరీలు ఫ్రీగా ఇచ్చి తమ ముద్దుల కుమార్తెపై ప్రేమను చాటుకున్నాడు. మధ్యప్రదేశ్ భోపాల్లోని కోలార్కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్ గుప్త తన కూమార్తె ఫస్ట్ భర్త్డే రోజున 1.01 లక్షల పానీపూరీలు ఉచితంగా పంచాడు. …
Read More »పోలీసుల నాగిని డ్యాన్స్ వైరల్.. ఎక్కడంటే..!
యూపీలోని కొత్వాలీ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. యూనిఫాంలో ఉన్న కొందరు పోలీసులు నాగిని డ్యాన్స్కు స్టెప్పులేసి అదరగొట్టారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది. ఓ ఎస్సై, కానిస్టేబుల్ నాగిని డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా చూట్టూ ఉన్న ఇతర పోలీసులు వారిని ఉత్సాహపరుస్తూకనిపించారు. జైకీ యాదవ్ అనే ఓ …
Read More »8 యూట్యూబ్ ఛానెల్స్ను బ్లాక్ చేసిన కేంద్రం..!
సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్దుకునేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 8 యూట్యూబ్ ఛానెల్స్ను బ్లాక్ చేసింది. ఇందులో 7 ఇండియాకు చెందినవి కాగా, 1 పాకిస్థాన్కు చెందినది. ఈ ఛానెళ్లను 85 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇవి అప్లోడ్ చేసే వీడియోస్ను 114 కోట్ల మంది చూశారు. ఇలాంటి వీడియోస్ అప్లోడింగ్.. భారత సాయుధ బలగాలు, జమ్మూకశ్మీర్కు …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్న మంగళవారం 8 వేల కేసులు నమోదవగా, నిన్న బుధవారం ఆ సంఖ్య 9 వేలు దాటింది. నేడు మరో 12,608 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,42,98,864కు చేరింది. ఇందులో 4,36,70,315 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,206 మంది మరణించగా, మరో 1,01,343 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం …
Read More »బిల్కిస్ బానో లైంగిక దాడి దోషులకు VHP కార్యాలయంలో సన్మానం
గుజరాత్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో లైంగిక దాడి, ఏడుగుర్ని చంపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిపై కనికరం చూపరు. కానీ గోద్రా సబ్ జైలు నుంచి విడుదలైన దోషులను అక్కడి వీహెచ్ పీ కార్యాలయంలో దండలతో సత్కరించడం చర్చనీయాంశమైంది.ప్రస్తుతం ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు …
Read More »తండ్రిపై పగబట్టిన కూతురు.. ఆమె చేసిన పనికి అంతా షాక్..
కూతురు చేసిన పనికి ఆ తండ్రి ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తాజాగా ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలిసి అంతా కంగుతిన్నారు. ఇంతకీ ఆ కూతురు ఎందుకిలా చేసిందంటే.. కూతురు ప్రేమించిన వ్యక్తితో తిరగడం తెలుసుకున్న ఆ తండ్రి ఆమెను హెచ్చరించాడు.. ఆమె పట్టించుకోలేదు. కోపంతో కొట్టాడు.. ఖాతరు చేయలేదు. బుజ్జగించాడు.. వినలేదు.. పైగా ప్రేమకు అడ్డుచెప్తున్నాడని తండ్రిపై పగ పెంచుకుని తండ్రి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని …
Read More »