దేశంలో ఈ వారంలో వరుసగా మూడో రోజూ 20 వేలకుపైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,044 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,37,30,071కు చేరాయి. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.కరోనా మహమ్మారి భారిన పడి మొత్తం 5,25,660 మంది మృతిచెందారు. మరో 1,40,760 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. …
Read More »పన్నీరు సెల్వానికి మరో షాక్
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆ రాష్ట్ర మాజీ సీఎం పన్నీరు సెల్వానికి మరో షాక్ తగిలింది. ఆయన ముగ్గురు కుమారులు సహా 16 మంది అనుచరులపై తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వేటు వేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యహరిస్తున్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. క్రమంగా పన్నీరుసెల్వం వర్గాన్ని పార్టీ నుంచి పూర్తిగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 20,038 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,038 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు కరోనా వైరస్ మహమ్మారి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,604 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,39,073 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత కొన్నిరోజులుగా భారీగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసులు 5 నెలల తర్వాత మొదటిసారిగా …
Read More »శ్రీలంకలో ఎమర్జెన్సీ.. కనిపిస్తే కాల్చివేతే!
శ్రీలంకలో ప్రజల ఆందోళన రోజురోజుకీ మరింత తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిపై దాడి చేసిన నిరసనకారులు.. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటిపైనా దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ప్రధాని.. అక్కడి సైనిక దళాల అధిపతులతో చర్చించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించాలని నిర్ణయించారు. గొటబాయ రాజపక్స పరారవ్వడంతో తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో రణిల్ విక్రమసింఘే ఈ ప్రకటన …
Read More »దేశంలో తగ్గని కరోనా తీవ్రత
దేశంలో ఒకపక్క వర్షాలతో వరదలతో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కూడా కొనసాగుతున్నది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశంలో కొత్తగా 16,906 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,36,69,850కి చేరుకుంది.. వీటిలో 4,30,11,874 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,519 మంది కరోనా మహమ్మారి భారీన …
Read More »స్వయంగా పానీపూరీ అమ్మిన మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. హవాయి చెప్పులు, కాటన్ చీరతో చాలా సింపుల్గా కనిపించే ఆమె.. సామాన్య ప్రజలు కనిపిస్తే వారితో ఇట్టే కలిసిపోతారు. ఇటీవల డార్జిలింగ్ పర్యటకు మమత వెళ్లగా అక్కడ పానీ పూరీ అమ్మి అందరినీ ఆశ్చర్య పరిచారు. స్వయంగా పానీపూరీ తయారు చేసి తన స్వహస్తాలతో వినియోగదారులకు అందించారు. సీఎం ఏకంగా పానీపూరీ అమ్మే …
Read More »తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి
తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యామ్కు వరద ముంచెత్తుతోంది. మంగళవారం టీబీ డ్యామ్కు 87,305 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో 1,649 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం డ్యామ్లో 95.314 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1630.33 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యామ్ సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువన భారీగా …
Read More »దేశంలో కొత్తగా 13,615 కరోనా కేసులు
గడిచిన కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. ఈ క్రమంలో గత గడిచిన 24 గంటల్లో 13,615 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 13,265 మంది బాధితులు కోలుకున్నారు.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,31,043 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.23శాతంగా ఉన్నది. తాజాగా …
Read More »దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్ కేసులు
గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 4,36,39,329కి చేరాయి. ఇందులో 4,29,83,162 మంది బాధితులు కరోనా భారీన నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,428 మంది కరోనా మహమ్మారితో మరణించారు. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసులు 1,30,713కు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 26 మంది కరోనా …
Read More »శ్రీలంక అధ్యక్షుడి బెడ్పై పడుకొని.. పూల్లో స్విమ్ చేస్తూ..
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. అధ్యక్ష భవనంపై దాడి చేసిన ఆందోళనకారుల్లో కొంతమంది అక్కడే తిష్ట వేశారు. రాజీనామా చేస్తానన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసేంతవరకు అక్కడి నుంచి కదలబోమని తేల్చి చెబుతున్నారు. అధ్యక్షుడితో పాటు ప్రధాని అధికారిక నివాసాల్లోకి వెళ్లిన ఆందోళనకారులు.. అక్కడి ప్రతి గదినీ పరిశీలించారు. అధ్యక్షుడు, ప్రధాని ఉపయోగించిన వస్తువులను వాడేశారు. కుటుంబసభ్యులు, పిల్లలతో అక్కడికి చేరుకున్నారు. అక్కడే …
Read More »