Home / SLIDER (page 1180)

SLIDER

డ్వాక్రా మహిళలకు రూ.20లక్షల రుణం

దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ విధించింది.అయితే లాక్ డౌన్ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడకూడదని రూ.1లక్ష 70వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ఫ్యాకేజీని ప్రకటించింది. దీనిలో భాగంగా స్వయం సహాయక బృందాల(డ్వాక్రా మహిళల)కు రూ.20లక్షల వరకు ఎలాంటి పూచీ కత్తు లేకుండా రుణాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీని ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తమ్ అరవై …

Read More »

లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్ లో అత్యున్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సహా వైద్య ఆరోగ్య, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. లాక్‌డౌన్‌ పరిస్థితులు ఎలా ఉన్నాయి ?. అక్కడి ప్రజల సహకారం ఎలా ఉంది అనే విషయాలను సీఎం …

Read More »

కరోనా గురించి మైకేల్ జాక్సన్ కు ముందే తెలుసా..?

ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వణికించే వైరస్ మహమ్మారి ఏదో ఒకటి వచ్చి కల్లోలం సృస్టిస్తుందని చెప్పినట్లు మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ మ్యాట్ ఫీడ్డెస్ వివరించాడు.కరోనా వలన ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వూలోమైకేల్ జాక్సన్ ఎల్లపుడు ఫేస్ మాస్కులు హ్యాండ్ గ్లోవ్స్ ధరించేవాడట. వైరస్ వ్యాధులు రానున్నట్లు ముందే పసిగట్టి ఎప్పుడు ఆరోగ్యం విషయంలో మైకేల్ …

Read More »

లాఠీ పట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితుల అమల్లో స్థానిక పోలీసులు,మున్సిపాలిటీ సిబ్బంది మాత్రమే పాల్గొంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులేవరు లేరు.మీకు చేతులెత్తి దండం పెడుతున్న కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంపీటీసీ నుండి మంత్రుల వరకు,వార్డు మెంబర్ నుండి మేయరు వరకు అందరూ ప్రజలకు దగ్గరలో ఉండి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వాళ్లకు సూచనలు,సలహాలు ఇవ్వాలని..కథానాయకులవ్వాలని పిలుపునిచ్చారు. …

Read More »

లాక్ డౌన్ తో దేశంలో 9లక్షల కోట్లు నష్టం..

కరోనా వైరస్ ప్రభావంతో ప్రజల ప్రాణాలపైనే కాదు దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది.కరోనా తో దేశంలో పలు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో ఆయా రాష్ట్రాల మధ్య ఎగుమతులు,దిగుమతులు వ్యాపార సంబంధాలు నిలిచిపోయాయి. ఎక్కడివారు అక్కడే ఉండటంతో వర్తక వాణిజ్య సంబంధాలు ఆగిపోయాయి.మరోవైపు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడంతో భారత్ ఆర్థిక వ్యవస్థకు రూ.9లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని బార్ …

Read More »

పేపర్ల వలన కరోనా సోకుతుందా..?

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ వలన గజగజలాడుతుంది.ఇప్పటికే పలు దేశాల్లో లాక్ డౌన్ పరిస్థితులు విధించిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. ఇది ఇలా ఉంటే మరోవైపు పేపర్లను అంటుకోవడం వలన..పేపర్లను తాకడం వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వదంతులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది.పేపర్లను అంటుకోవడం..తాకడం వలన..పేపర్లను చదవడం వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందదని తేల్చి చెప్పింది. …

Read More »

బ్రిటన్ రాజుకుంటుంబానికి తాకిన కరోనా

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసినట్లు కరోనాకు అందరూ సమానమే అన్నట్లు ప్రపంచంలోని అందరికీ కరోనా వైరస్ సోకుతుంది.ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా కరోనా వైరస్ సోకినవారు 4లక్షలకుపైగా మంది దాటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. తాజాగా బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్(71)కి కరోనా వైరస్ సోకింది.చార్లెస్ కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. పరీక్ష ఫలితాల్లో పాజిటీవ్ రావడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్యులు …

Read More »

అధిక ధరలకు విక్రయిస్తే ఈ నెంబర్లకు కాల్ చేయండి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించారు.దీంతో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. వ్యాపారులు,కిరణా షాపుదారులు వస్తువుల ధరలను అమాంతం పెంచారు.దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది.లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా నిత్యవసర వస్తువుల విషయంలో కూడా ఇబ్బంది పడకూడదు అని ఎక్కడ …

Read More »

కరోనా కట్టడీకి కదిలిన గ్రామాలు

కరోనా వైరస్‌ కట్టడికి పల్లెలు పట్టుబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల గ్రామాలు సరిహద్దులను మూసివేసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. ఇతరులెవరూ ఊళ్లలోకి రాకుండా, స్థానికులెవరూ బయటికి వెళ్లకుండా రోడ్లపై ముళ్ల కంచెలు, రాళ్లు, వాహనాలను అడ్డుపెట్టి కట్టడి చర్యలు చేపట్టాయి. మూసివేసిన చోట్ల ప్లకార్డులు, ఫ్లెక్సీల ద్వారా కరోనాపై ప్రచారం చేస్తూ చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కొన్ని వందల గ్రామాల్లో నిత్యావసర వాహనాలు మినహా మిగిలిన …

Read More »

భయం బాధ్యత ఉండాలంటున్న మహేష్

సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ తార‌లు ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న క‌రోనా నివార‌ణ కోసం ప‌లు జాగ్ర‌త్త‌లను సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ప్రిన్స్ మహేశ్ ట్విట్ట‌ర్ ద్వారా కొన్ని సూచ‌న‌లు చేశారు. మ‌హేశ్ బాబు చెప్పిన 6 సూచ‌న‌లు: 1. ఇంట్లోనే ఉండాలి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే బ‌య‌ట అడుగు పెట్టాలి. 2. రోజులో చాలా సార్లు స‌బ్బుతో 20-30 సెక‌న్ల పాటు చేతుల‌ను క‌డుగుకోవాలి. 3. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat