రూ.10వేల డిపాజిట్ చేస్తే ఏకంగా రూ.7లక్షలకుపైగా అధిక మొత్తం పొందవచ్చు. అయితే ఈ మొత్తాన్ని పొందాలంటే ఒకేసారి రూ.10వేలు డిపాజిట్ చేయడం కాదు నెలకు పదివేల చొప్పున ఐదేళ్ళు పోస్టాఫీసులో ఇన్వెస్ట్ చేస్తే రూ.7,22,051లు రాబడి పొందవచ్చు. అదే రూ.10 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ కల్లా రూ.725.05లు పొందవచ్చు. ఈ ఇన్వెస్ట్ ను నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్లో చేయాలి.
Read More »మొక్కల పెంపకం మానవాళి మనుగడకు అవసరం
మొక్కలు నాటడం మానవాళి మనుగడకు దోహదపడుతుందని రాష్ట్రవిద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.2014 కు పూర్వం చెట్లను పెంచడం కేవలం అటవీశాఖ పనిగా బావించేవారని ఆయన అన్నారు .ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారని ఆయన గుర్తు చేశారు.హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం ఇమాంపేట లో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజ్యసభ …
Read More »హరితవనంలా సూర్యాపేట..
తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట నియోజకవర్గాన్ని హరితవనంలా చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని 103 గ్రామ పంచాయతీల్లో 5.50 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. మంగళవారం సూర్యాపేట మండలం ఇమాంపేట నుంచి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో సుమారు నాలుగు వేల మంది విద్యార్థులతో కలిసి ఏకకాలంలో లక్ష మొక్కలు నాటే హరితహారం కార్యక్రమం …
Read More »కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి తప్పిన ప్రమాదం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు అని సమాచారం. ఈ క్రమంలో నాగ్పూర్ – ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగ్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ కాకుండానే రన్వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్.. ఆ విమానాన్ని రన్వే నుంచి ట్యాక్సీవేకు తీసుకెళ్లారు. ఈ విమానంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ …
Read More »కష్టాల్లో నయనతార
టాలీవుడ్ అందాల నటి నయనతార గతేడాది అంటే 2018 సంవత్సరంలో మూడు వరుస విజయాలు సాధించి అదే ఉత్సాహంతో ఈ ఏడాది 2019లోను వరుస పెట్టి సినిమాలు చేస్తుంది . 2019లో విశ్వాసం చిత్రంతో హవా కొనసాగించిన నయన్ ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఐదు నెలలో మూడు ఫ్లాపులు ఈ అమ్మడికి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ముందుగా నయనతార నటించిన ఐరా మార్చిలో విడుదల …
Read More »రూ.30 అడిగిందని భార్యకు ఏకంగా..!
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .. తనకు అనారోగ్యం చేసి .. ఫీవర్ వచ్చింది.. మందులు కొనాలి.అందుకు ముప్పై రూపాయలు కావాలని అడిగినందుకు ఏకంగా ఆమెకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఆమె భర్త. అత్యంత దారుణమైన ఈ సంఘటన యూపీలో హవూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఏమి జరిగిందంటే ఆమెకు సరిగ్గా మూడేండ్ల కిందటనే పెళ్ళి అయింది .అయితే అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు ఫీవర్ వచ్చింది. దీంతో …
Read More »జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే అరెస్ట్..?
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ కాబోతున్నాడు. ఈ మేరకు పోలీసులు రంగం సిద్ధం చేసారు. ప్రస్తుతం రాజోలులో భారీగా పోలీసులు మొహరించారు. జూదగాల్లకు వత్తాసు పలకడం, ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసారు.మలికిపురంలో ఎస్సై కేవీ రామారావు అక్కడ పేకాడుతున్న 9 మందిని స్థానికులను అరెస్ట్ చేసారు.అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి జనసేన ఎమ్మేల్యే రాపాక …
Read More »తనయుడి అవమానాన్ని 3 నెల్లకే మర్చిపోతే ఎలా బాబూ..?
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడని, మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి …
Read More »నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై సీఎం కేసీఆర్ ప్రశంసలు
నవ్యాంధ్ర అధికార వైసీపీ పార్టీకి చెందిన మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కాంచీపురం,తిరుమల పర్యటనకు బయలుదేరి వెళ్లిన సంగతి విదితమే. ఈ క్రమంలో కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని కేసీఆర్ కుటుంబం దర్శించుకున్న అనంతరం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి …
Read More »కృష్ణమ్మ ఉగ్రరూపం..నాగార్జున సాగర్ 24 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణ్పూర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుకు 8.70 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండడంతో జూరాలకు ఉధృతంగా వరద చేరింది. దీంతో అన్ని గేట్లను ఎత్తి 8.63 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టులోకి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి …
Read More »