సీఎంగా తన ప్రమాణస్వీకారాన్ని అత్యంత నిరాడంబరంగా నిర్వహిస్తానని చెప్పిన జగన్ తనమాట నిలబెట్టుకున్నారు. 29 లక్షల ఖర్చుతో కార్యక్రమాన్ని ప్రభుత్వ స్ధలమైన ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు. 2014లో సీఎంగా ప్రమాణస్వీకారానికి చంద్రబాబు కోటిన్నర ఖర్చుచేశారు. ఇప్పుడు ఇదే అంశంపై భారీ చర్చ జరుగుతోంది.అసలే లక్షలకోట్ల అప్పుల్లో ఉన్న ప్రభుత్వం కొత్తగా అప్పు పుడుతుందో లేదో తెలియని పరిస్ధితిలో సీఎంగా జగన్ కు అనుభవం లేకపోయినా ముందుగా ఆర్ధిక పరిస్ధితి చక్కదిద్దాలని …
Read More »సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డి….
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డిని నియమించారు.దీనికి సంభందించి జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్ గురువారం జీవో జారీ చేయడం జరిగింది.ఈయన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా రిటైర్డ్ అవ్వగా వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా అపాయింట్ చేస్తూ గవర్నర్ నరసింహన్ నోటీఫికేషన్ జారీ చేసారు.ఇది ఏలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదనపు కార్యదర్శిగా కే. ధనుంజయరెడ్డిని నియమించడం జరిగింది.ప్రస్తుతం ఈయన ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా …
Read More »వారికి దంకీ ఇయ్యనీకే వర్మ పశ్చిమగడ్డపై నిలబడి సైకిల్ చక్రాలు పంక్చర్ అయ్యాయని చెప్పిన వర్మ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాచిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని ఆదివారం విజయవాడలో వర్మ వెల్లడించారు. అనంతరం ఆయన జగన్ ప్రమాణస్వీకారంలో పాల్గొని అక్కడినుంచి వెస్ట్ గోదావరి జిల్లాకు వెళ్లారు. అక్కడ వర్మ మాట్లాడుతూ, తాము వస్తున్న సైకిల్ చక్రాలు పంక్చర్ అయ్యాయని అందుకే కారులో వచ్చామని తెలిపారు. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 31వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ …
Read More »ముఖ్యమంత్రి అయిన మొదటిరోజు జగన్ ఏం చేసారో తెలుసా.?
ముఖ్యమంత్రి అయిన మరుసటిరోజే సచివాలయంకి వచ్చి శుక్రవారం బాధ్యతలు స్వీకరించాలనుకున్న జగన్ చివరి నిముషంలో వాయిదా వేసుకున్నారు. ఆయన తన ఇంటినుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మంచి ముహూర్తంలోనే సచివాలయంలో బాధ్యతలు తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. పలువురు ఉన్నతాధికారులు కూడా సీఎంతో సమావేశమయ్యారు. ఆర్థిక పరిస్థితి, ఆయా శాఖల స్థితిగతులపై జగన్ వరుస సమీక్షలు జరపనున్నారు. అలాగే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి …
Read More »నన్ను ఆశీర్వదించిన ప్రతీఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు..ఏపీ సీఎం జగన్
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఈమేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇంకా తదితర ముఖ్య నేతలు జగన్ ను అభినందించారు.ఈ మేరకు వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలియజేసారు.ఇక జగన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.అలాగే తనకి శుభాకాంక్షలు చెప్పిన మాజీ …
Read More »ఎమ్మెల్యే కోటాలో”ఎమ్మెల్సీ”ఏకగ్రీవం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవీన్రావు ఎన్నిక ధ్రువపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి అందజేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.
Read More »రాష్ట్రంలో నవ శకం మొదలైంది..అవినీతి పాలన అంతమొందింది
ఏపీలో ఎక్కడ చూసిన ప్రస్తుతం ఫ్యాన్ గాలే వీస్తుంది.రాష్ట్రం మొత్తం వైసీపీ జెండాలే ఎగురుతున్నాయి.అధికార టీడీపీ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది.అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆంధ్రరాష్ట్ర ప్రజలకు విలువైన సమాచారం ఇచ్చారు.రాష్ట్రానికి ఇప్పుడే నవ శకం మొదలైందని,యువకుడైన జగన్ గారి నేతృత్వంలో అవినీతికి ఆస్కారం లేని, బాధ్యతాయుత, పారదర్శక ప్రభుత్వం ఏర్పడిందని ఆయన అన్నారు.జగన్ స్వచ్ఛమైన పాలనతో ప్రజల కష్టాలను తొలగించేందుకు …
Read More »వైసీపీలోకి వైఎస్ అత్యంత సన్నిహితుడు..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రారావు గురించి తెలియదేముంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పేరొందిన కేవీపీ ఆయన జీవించి ఉన్న కాలంలో కేవీపీ ఎంత చెపితే అంత అన్నట్లుగా సాగింది. ఆయన మరణానంతరం వైఎస్ కుటుంబంతో కేవీపీ సంబంధాలు తగ్గిపోయాయి. అయితే, తాజాగా ఆయన జగన్కు దగ్గర అవుతున్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థతో కేవీపీ మాట్లాడుతూ, జగన్తో తన అనుబంధం తెగిపోయేది కాదని …
Read More »దేశం మొత్తం వారసులు ఓడిపోతే.. జగన్ ను ఏకంగా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేసారు.. ఎందుకంటే
దశాబ్దకాలంగా జగన్ను ఇలా చూడాలని తపించిన అభిమానులకు గురువారం పండగరోజు.. తమకోసం ఆలోచించే జగన్కు మంచి జరగాలని ప్రార్థించని పెదవులు లేవు.. ప్రజాసంకల్పం జయించిన జగన్ వైయస్ జగన్మోహన్రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను అనే ఈ మాటలకోసం సంవత్సరాలతరబడి ఆశగా ఎదురుచూసిన ప్రజల కోరిక నెరవేరింది. పాదయాత్ర దారెంబడి జగన్ ఎక్కడ కనిపించినా సీఎం, సీఎం అని నినదించిన ప్రజావాక్కు నిజమైంది. గతంలో వైఎస్ ను …
Read More »టీడీపీ నేతలు చేసిన విమర్శలకు నోరు మూయించిన షర్మిళ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన సోదరి వైయస్ షర్మిళ శుభాకాంక్షలు తెలియజేసారు. కాంగ్రాట్యులేషన్స్ డియర్ ముఖ్యమంత్రి జగనన్న అంటూ ట్వీట్టర్లో షర్మిళ పోస్టు చేశారు. కుటుంబమంతా నీతో ఎల్లప్పుడు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. చివరిలో దేవుడు నిన్ను దీవించును గాక అంటూ ట్వీట్ చేశారు. అయితే షర్మిళతో జగన్, భారతికి విబేధాలున్నాయని ఇప్పటివరకూ చాలామంది టీడీపీ నేతలు చేసిన విమర్శలకు కూడా షర్మిళ …
Read More »