ఏపీ పోలీసులు ఇంకా తమ స్వామిభక్తిని నిరూపించుకుంటున్నారు.. 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసినా పోలీసుల తీరులో ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదు.. ఈసీ చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు టీడీపీ నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తుండడంతో వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణానదిలోకి వైసీపీ నాయకులను అనుమతించట్లేదు. బలవంతంగా నదిలోకి ప్రవేశించాలని చూస్తే అరెస్ట్ చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. టీడీపీ నాయకులు, అధికారులతో కుమ్మక్కై కృష్ణానదిలో అక్రమంగా …
Read More »ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ..?
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల జల్లు కురిపించాడు.ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబుని ఒక ఆట అడుకున్నటే.ఆయన ట్విట్టర్ లో తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం. చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా? ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ? …
Read More »కొత్త పట్టాదారులందరికీ రైతుబీమా..!!
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆపద సమయంలో అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం రైతుబీమా. ఈ క్రమంలో ఏ ఒక్క రైతు కుటుంబం నష్టపోకూడదన్న సంకల్పంతో కొత్తగా పట్టాదారులైన రైతులకు సైతం రైతుబీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా పట్టాదారు పాస్పుస్తకాలు అందుకొన్న రైతులను రైతుబీమా పథకం కిందకు తీసుకొచ్చేందుకు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. కొత్త పాస్బుక్కులు పొందినవారి వివరాలు అందిస్తే అందుకు …
Read More »జగన్ సీఎం అయితే చేసే పని ఇదేనా..?
ఆంధఫ్రదేశ్లో 2019 ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ప్రస్తుత అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండగా జగన్ గెలుపు నల్లేరుపై నడకలా మారింది. ఇటు టీడీపీ, మరోవైపు వైఎస్సార్సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండగా.. ఇటీవలి విడుదలైన సర్వేలన్నీ వైఎస్సార్సీపీవైపే మొగ్గుచూపడం విశేషం. ఓటమి భయంతో చంద్రబాబు ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతుండగా మరోవైపు గెలుపుపై ధీమాతో ప్రశాంతంగా ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ …
Read More »సీఎం కేసీఆర్ పాలనపై ప్రకాష్ రాజ్ ప్రశంసలు..!!
టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచన గొప్పదని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, రైతుబంధు, రైతు బీమా పథకాలు గోప్ప పథకాలని అని పేర్కొన్నారు. రెండోవసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అఖండ విజయాన్ని …
Read More »అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేరళ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం అనంత పద్మనాభ స్వామిని కుటుంబ సమేతంగా కేసీఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి.. ఆశీర్వదించారు. కాగా మరికాసేపట్లో త్రివేండ్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అంతకుముందు …
Read More »2019 ఎన్నికలపై మోడీ వ్యూహం ఇదేనా..? మోడీనే మళ్లీ ప్రధానమంత్రి అవుతారా..?
2019 సార్వత్రిక ఎన్నికలకు అందరికంటే ముందుగా ఎవరు సిద్ధమయ్యారు అనే ప్రశ్నకు టక్కున చెప్పాల్సిన సమాధానం పేరు మోడీనే. 2014 ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి పదవి అధీష్టించిన మోడీ అప్పటి నుంచే 2019 ఎన్నికలపై కసరత్తు చేస్తూ వచ్చారు. అసలు ఎన్నికలు ఐదేళ్లు ఉన్నాయిగా.. అప్పుడే ఎందుకు సన్నద్ధమయ్యారు..? ఎలా అయ్యారు అనే ప్రశ్న మీకు తలెత్తవచ్చు. అవును, నిజమే మేము లేవనెత్తే విషయాలు మీరూ కూడా గమనిస్తే అవును …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టుకు నిరంతర విద్యుత్ సరఫరా..!!
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎక్కడా అంతరాయం కలగుకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రతీ పంపుహౌజ్ వద్ద డెడికేటెడ్ సబ్ స్టేషన్, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యం కలిగిన పంపుసెట్లు వాడుతున్నందున అన్ని సాంకేతిక అంశాలపై ముందు జాగ్రత్త చర్యలు …
Read More »జనసేన గతి ఏంటి.? జనసేన కథ ముగిసిపోనుందా..?
ప్రశ్నించేందుకే వస్తున్నా అంటూ 2014లో జనసేన పార్టీని స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ అప్పటి ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేనంటూ ఎన్డీయే కూటమి అయిన బీజేపీ-టీడీపీకి మద్ధతునిచ్చారు. అంతేకాకుండా బీజేపీ తరపున స్టార్ క్యాంపైనర్గా దక్షిణాది రాష్ట్రాల్లో పలు బీజేపీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. మోడీతోనూ వ్యక్తిగతంగా పలు సమావేశాల్లో సైతం పాల్గొన్నారు. ఇలా 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 270కి పైగా స్థానాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం …
Read More »దొంగల ముఠా నాయకుడు చంద్రబాబే..విజయసాయి రెడ్డి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు.చంద్రబాబు చెబుతున్న అబద్ధపు మాటలను ప్రజలు నమ్మరని అన్నారు.తుఫాన్లు వచ్చినపుడల్లా కరెంట్ స్థంభాలు కూలకున్నా, జనరేటర్లు, క్రేన్లు అద్దెల పేరుతో దొంగ బిల్లుల సృష్టించి కోట్లు దోచుకుంటున్న ట్రాన్స్కోపై దర్యాప్తు జరగాలి. గతంలో ఒరిస్సాకు వేల కరెంట్ స్థంభాలు పంపినట్టు కూడా దొంగ లెక్కలు చూపించారు. వీటన్నిటికి ముఖ్య పాత్ర పోషించింది …
Read More »