భారత ప్రముఖ క్రికెటర్ సలీం దురానీ (88) కన్నుమూశారు. ఈ జనవరిలో తొడ ఎముక విరగడంతో సర్జరీ చేయించుకున్నారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంమ్టున్నారు.. అయితే ఈ రోజు ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. కాబూల్లో జన్మించారు సలీం.. భారత్ తరపున 29 టెస్టులు ఆడారు. 1961-62లో ఇంగ్లాండ్ పై 2-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంలో ఆల్రౌండర్ కీలకపాత్ర పోషించారు. సిక్స్ హిట్టర్ గా గుర్తింపు పొందారు. …
Read More »టాలీవుడ్ లో మరో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇండస్ట్రీకి చెందిన అంత్యంత సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లాకు చెందిన కాస్ట్యూమ్ కృష్ణ.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్ బంద్’ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. పెళ్లి పందిరి సినిమాను నిర్మించడంతో పాటు అందులో నటించారు. పెళ్లాం …
Read More »అసలు సిసలు ఫైటర్ యువరాజ్
వన్డే ప్రపంచకప్-2011 గెలవడంలో డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ది కీలకపాత్ర అని క్రికెట్ ప్రేమికులందరికి తెల్సిందే. ఆ టోర్నీలో 90.5 యావరేజ్ తో 363 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు పడగొట్టాడు. ఆ వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. టోర్నీలో యువీ స్టాట్స్ ఇలా ఉన్నాయ్.. బ్యాటింగ్: 58, 50*, 51*, 113, 57*, 21 *. …
Read More »వరల్డ్ కప్ హీరో గంభీర్
భారత్ రెండు వరల్డ్ కప్ లు (2007, 2011) గెలవడంలో మాజీ ఆటగాడు.. ప్రస్తుత ఎంపీ గౌతమ్ గంభీర్ కీ రోల్ ప్లే చేసిన సంగతి తెల్సిందే. అయితే గంభీర్ కు అనుకున్నంత గుర్తింపు రాలేదని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటారు. 2011లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై సెహ్వాగ్ డకౌటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గౌతీ.. బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 97 రన్స్ చేశాడు. దీంతో తర్వాత వచ్చిన …
Read More »రోహిత్ అభిమానులకు శుభవార్త
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అహ్మదాబాద్ లో ట్రోఫీతో అన్ని టీమ్ కెప్టెన్లు ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి రోహిత్ రాకపోవడంతో, అతని ఆరోగ్యం బాగా లేదని, ముంబై తొలి మ్యాచ్కు దూరం అవుతాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆ జట్టు కోచ్ బౌచర్ కొట్టిపడేశాడు. రోహిత్ తో …
Read More »మహరాష్ట్రలో బీఆర్ఎస్ కు 200 సీట్లు ఖాయం
మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 200 సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం గట్టి సంకల్పం కావాలని అన్నారు. మహారాష్ట్ర షెత్కరీ సంఘటన్ కు చెందిన నేతలను బీఆర్ఎస్ లోకి ఆయన ఆహ్వానించారు. ఆ రాష్ట్రంలో రైతులను ఏకతాటిపైకి తెచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత తనదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. …
Read More »వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేశాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 91.50 తగ్గించింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,233కు చేరింది. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, ప్రతి నెలా ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే.
Read More »మహిళల గురించి మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన వైసీపీ ఓడిపోతే మొదటి బుల్లెట్ మహిళలకే తగులుతుందని వైసీపీ సీనియర్ నేత.. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుంటే మీ చేతిని మీరే నరుకున్నవారవుతారని ఆయన చెప్పారు. కొంగున డబ్బుంటేనే మీ వెంట భర్త ఉంటాడని హితవు పలికారు. ప్రభుత్వం మహిళలకు సహాయం చేయడం కొందరికి ఇష్టం లేదు. వైసీపీ పోవాలని వారు …
Read More »అసెంబ్లీ ఎన్నికల బరిలో అశోక్ గజపతిరాజు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా ఆయన పనిచేశారు. అయితే ఆ తర్వాత ఆయన 2019లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన కూతురు అదితి విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసి, ఓడిపోయారు. మళ్లీ గజపతిరాజు …
Read More »పుట్టపర్తిలో వేడెక్కిన రాజకీయం
ఏపీలో పుట్టపర్తిలో అధికార పార్టీ అయిన వైసీపీ.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అభివృద్ధిపై పేటెంట్ హక్కులు మాకే ఉన్నాయంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ చెబుతున్నారు. తాము వచ్చాకే అభివృద్ధి జరిగిందంటున్నారు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి సవాల్ విసిరారు. సత్తెమ్మ ఆలయం వద్ద తేల్చుకుందామంటూ పల్లె ప్రతిసవాల్ చేశారు. అలర్టైన పోలీసులు ఆలయం …
Read More »