Home / ANDHRAPRADESH / అసెంబ్లీ ఎన్నికల బరిలో అశోక్ గజపతిరాజు

అసెంబ్లీ ఎన్నికల బరిలో అశోక్ గజపతిరాజు

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా ఆయన పనిచేశారు.

అయితే ఆ తర్వాత ఆయన 2019లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన కూతురు అదితి విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసి, ఓడిపోయారు. మళ్లీ గజపతిరాజు అసెంబ్లీ బరిలో నిలవాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సీనియర్ నేతలు కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు నెల్లూరు సిటీ నుంచి నారాయణ పోటీచేసే అవకాశం ఉంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino